మహేష్ నో..కార్తీ ఎస్..!

  • IndiaGlitz, [Thursday,May 26 2016]

సూప‌ర్ స్టార్ మ‌హేష్ ఓ డైరెక్ట‌ర్ కి నో చెప్పాడు...కోలీవుడ్ హీరో కార్తీ ఆ డైరెక్ట‌ర్ కి ఎస్ చెప్పాడు. ఇంత‌కీ ఆ డైరెక్ట‌ర్ ఎవ‌ర‌నుకుంటున్నారా..? తెరి డైరెక్ట‌ర్ అట్లీ. రాజా రాణి చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన అట్లీ తొలి చిత్రంతోనే మంచి విజ‌యాన్ని సాధించి మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్నారు. ఆత‌ర్వాత విజ‌య్ తో తెర‌కెక్కించిన తెరి చిత్రం బ్లాక్ బ‌ష్ట‌ర్ అవ్వ‌డంతో అట్లీకి మ‌రింత క్రేజ్ పెరిగింది.
ఇదిలా ఉంటే... అట్లీ తెరి తెలుగు వెర్షెన్ పోలీస్ ప్ర‌మోష‌న్స్ కి హైద‌రాబాద్ వ‌చ్చిన‌ప్పుడు మ‌హేష్ బాబుకి ఓ క‌థ చెప్పాడ‌ట‌. అయితే అప్పుడు త‌న నిర్ణ‌యం చెప్ప‌ని మ‌హేష్ బ్ర‌హ్మోత్స‌వం రిలీజ్ త‌ర్వాత అట్లీకి నో చెప్పాడ‌ట‌. మ‌హేష్ నో చెప్ప‌డంతో అట్లీ హీరో కార్తీ తో సినిమా చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ఏజీఎస్ ఎంట‌ర్ టైన్మెంట్ నిర్మించనున్నట్లు సమాచారం.

More News

మెగాస్టార్ మూవీకి నో చెప్పాడట..

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రాన్ని వి.వి.వినాయక్ దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్ 6న ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో చిరు ఫ్రెండ్ క్యారెక్టర్ కి సునీల్ ని సంప్రదించడం...

ఈసారి నాని కొత్తగా ట్రై చేస్తున్నాడట మరి....

యంగ్ హీరో నాని జెంటిల్ మన్ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు జూన్ 17న వచ్చి సందడి చేయనున్నాడు.

ఎన్టీఆర్ ఘాట్ లో ఎన్టీఆర్..

ఈ నెల 28న స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి.ప్రతి సంవత్సరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాత ఎన్టీఆర్ జయంతి రోజున ఎన్టీఆర్

ఎన్టీఆర్ జ‌న‌తా గ్యారేజ్ లేటెస్ట్ అప్ డేట్..

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - కొర‌టాల శివ కాంబినేష‌న్లో రూపొందుతున్న‌భారీ చిత్రం జ‌న‌తా గ్యారేజ్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తుంది. మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ ఈ చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు.

షూటింగ్ లో గాయపడ్డ విశాల్...

తమిళంలో మరుదు(తెలుగులో రాయుడుగా మే 27న విడుదలవుతుంది)తో సక్సెస్ అందుకున్న విశాల్ సురాజ్ దర్శకత్వంలో కత్తిసన్ డై అనే చిత్రంలో నటిస్తున్నాడు.