సందీప్ తో నిత్యా మీన‌న్

  • IndiaGlitz, [Thursday,November 12 2015]

స్నేహ‌గీతం, వెంక‌టాద్రి ఎక్సె ప్రెస్...త‌దిత‌ర చిత్రాల‌తో అల‌రించిన యంగ్ హీరో సందీప్ కిష‌న్ . తాజాగా సందీప్ ఒక అమ్మాయి త‌ప్ప అనే సినిమా చేస్తున్నాడు. లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా ప్రముఖ రచయిత రాజసింహా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.

ప్ర‌స్తుతం సందీప్ కిష‌న్, ర‌వి కిష‌న్ ల‌పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఈ చిత్రంలో సందీప్ స‌ర‌స‌న న‌టించే హీరోయిన్ ఎవ‌ర‌నేది ఫైన‌ల్ కాలేదు. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రంలో సందీప్ స‌ర‌స‌న నిత్యా మీన‌న్ ను ఫైన‌ల్ చేసార‌ట‌. ఇదే క‌నుక నిజ‌మైతే ఈ ప్రాజెక్ట్ కి మ‌రింత క్రేజ్ రావ‌డం ఖాయం.

More News

లక్ అంటే లక్ష్మీదే

కొందరి వెంట అదృష్టం వద్దన్నా వెంటపడుతుంది.అలాంటి కొందరిలో కేరళ కుట్టి లక్ష్మీ మీనన్ ఒకరు.తమిళనాట ఈ సుందరి నటించిన సినిమాలన్నీ విజయం సాధించాయి.

దీపావళి ప్రభాస్ కి ఎంతో స్పెషల్

''బాహుబలి''తో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.ప్రస్తుతం''బాహుబలి 2''షూటింగ్ కి సన్నద్ధమవుతున్న ప్రభాస్ కి ఈ రోజు ఎంతో స్పెషల్.

'డిక్టేటర్' లో ఇలియానా..

నందమూరి నట సింహాం బాలక్రిష్ణ నటిస్తున్న తాజా చిత్రం డిక్టేటర్.ఈ చిత్రాన్ని శ్రీవాస్ తెరకెక్కిస్తున్నారు.ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ చిత్రాన్ని డైరెక్టర్ శ్రీవాస్ తో కలసి నిర్మిస్తుండడం విశేషం.

'బాహుబలి 2' కి ముహుర్తం ఫిక్స్

దర్శకధీర రాజమౌళి తెరకెక్కించిన సంచలన చిత్రం బాహుబలి.ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన స్పందనతో బాహుబలి 2 మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించడానికి రాజమౌళి పక్కా ప్రణాళిక రెడీ చేసాడు.

నిర్మాత రామ్మోహన్ పి. స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న' తను నేను' షూటింగ్ పూర్తి

అష్టాచమ్మా,గోల్కొండ హైస్కూల్,ఉయ్యాలా జంపాలా వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించి అభిరుచిగల నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్న రామ్మోహన్ పి.ఇప్పుడు దర్శకుడుగా మారారు.