కలవేరిందంటున్న హీరోయిన్...

  • IndiaGlitz, [Sunday,April 24 2016]

నిత్యామీనన్ ఇప్పుడు సూర్య హీరోగా, నిర్మాతగా రూపొందిన సైన్స్ ఫిక్షన్ చిత్రం 24'లో ఒక హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రంలో నటించడమే కాకుండా నిత్యా పాట కూడా పాడటం విశేషం.

గతంలో కూడా నిత్యామీనన్ పలు తెలుగు చిత్రాల్లో పాటలు పాడినప్పటికీ 24' చిత్రంలో పాట పాడటం ఎంతో ఆనందానిచ్చందని, తన కల వేరిందని అంటుంది. ఎందుకంటే ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ అందించడమేనట. ఎ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ లో పాట పాడటం నా కలగా భావించాను. ఇప్పుడు 24' చిత్రంతో నా కల నేరవేరినందుకు ఆనందంగా ఉందంటుంది. మే 6న ఈ చిత్రం తెలుగు, తమిళంలో గ్రాండ్ రిలీజ్ అవుతుంది.

More News

రాజకీయాల్లోకి నమిత...

సొంతం సినిమాతో సినిమా రంగ ప్రవేశం చేసిన నమిత తర్వాత తమిళ సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ ముద్దుగుమ్మ కాస్తా బొద్దుగుమ్మగా మారి సక్సెస్ హీరోయిన్ అయ్యింది.

ధనుష్ తదుపరి చిత్రం.....

తమిళం,తెలుగుతో పాటు హిందీలో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న సౌతిండియన్ హీరోల్లో ధనుష్ ఒకడు.

చీపురు పల్లిలో నటసింహ నందమూరి బాలకృష్ణ డిక్టేటర్ వందరోజుల వేడుక

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఈరోస్ ఇంటర్నేషనల్,వేదాశ్వ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా రూపొందించిన చిత్రం డిక్టేటర్.

ఎన్టీఆర్ 9999-అఖిల్ 9669

నందమూరి ఎన్టీఆర్ -అక్కినేని అఖిల్ వీరిద్దరు ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో సందడి చేసారు.

క్ష‌ణం ద‌ర్శ‌కుడి త‌దుప‌రి చిత్రం ఇదే

అడ‌వి శేష్ - ఆదాశ‌ర్మ - అన‌సూయ ప్ర‌ధాన పాత్ర‌లో నూత‌న ద‌ర్శ‌కుడు ర‌వికాంత్ తెర‌కెక్కించిన క్ష‌ణం ఎంత‌టి సంచ‌ల‌న సృష్టించిందో తెలిసిందే. కోటి రూపాయ‌ల బ‌డ్జెట్ తో రూపొందిన క్ష‌ణం చిత్రం బాక్సాఫీస్ క‌లెక్ష‌న్స్ తో పాటు  రీమేక్ రైట్స్ - శాటిలైట్ రైట్స్..ద్వారా పి.వి.పి సంస్థ‌కు  భారీ లాభాలే తెచ్చిపెట్టింది.