ఆ ద‌ర్శ‌కుడి కోసం నితిన్‌

  • IndiaGlitz, [Friday,August 05 2016]

అ..ఆ చిత్రంతో 50 కోట్ల క్ల‌బ్‌లో చేరిన నితిన్ ఇప్పుడు త‌దుప‌రి సినిమా విష‌యంలో ఏం చేయాల‌నే ఆలోచనలో ఉన్నాడు. మంచి క‌థ‌ల‌ను సెల‌క్ట్ చేసుకునే ప‌నిలో ఉన్నాడు.

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం నితిన్ త‌న మార్కెట్‌ను పెంచుకునే దిశగా స్టార్ డైరెక్ట‌ర్స్‌లో ఒక‌డైన సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌డానికి ఆస‌క్తిని చూపుతున్నాడ‌ట‌. అయితే ప్ర‌స్తుతం రామ్‌చ‌ర‌ణ్‌తో ధృవ సినిమాను చేస్తున్న సురేంద‌ర్‌రెడ్డి, నితిన్ తో సినిమా చేయ‌డానికి స‌మ‌యం ప‌ట్టేలాగానే క‌న‌ప‌డుతుంది. మ‌రి అంత సేపు నితిన్ వెయిట్ చేస్తాడా అనేది చూడాలి...

More News

చైతు ప్రేమమ్ గురించి ఎక్స్ క్లూజీవ్ డీటైల్స్..

అక్కినేని నాగచైతన్య హీరోగా కార్తికేయ ఫేమ్ చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ప్రేమమ్.

బ‌హుబ‌లి 2 రిలీజ్ డేట్‌

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌, రాజ‌మౌళి కాంబినేష‌న్ లో రూపొందుతోన్న బాహుబ‌లి పార్ట్ 2 బాహుబ‌లి ది క‌న్ క్లూజ‌న్ 2017 ఏప్రిల్ లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. ఆర్కా మీడియా బ్యాన‌ర్‌పై శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవిని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఎకోఫ్రెండ్లీ ప్రమోషన్స్ లో 'బొమ్మలరామారం'

సినిమా ప్రమోషన్స్ లో కొత్త విధానానికి ఇప్పుడు నిర్మాతలు శ్రీకారం చుడుతున్నారు.

వరుణ్ తేజ్ - శేఖర్ కమ్ముల- దిల్ రాజు చిత్రం షూటింగ్ రేపు ప్రారంభం

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్,దర్శకుడు శేఖర్ కమ్ముల,నిర్మాత దిల్ రాజు కలయికలో ఒక చక్కటి ప్రేమ కథా చిత్రం రూపొందనుంది.

హాట్ టాపిక్ గా మారిన రాజ‌మౌళి రెమ్యూన‌రేష‌న్

ద‌ర్శ‌క‌ధీర రాజ‌మౌళి తెర‌కెక్కించిన సంచ‌ల‌న చిత్రం బాహుబ‌లి. ఈ సంచ‌ల‌న చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు 600 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసి చ‌రిత్ర సృష్టించింది. దీంతో బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.