క్లారిఫై చేసిన నితిన్...

  • IndiaGlitz, [Thursday,August 20 2015]

మహానటుడు అక్కినేని మనవడు, కింగ్‌ నాగార్జున తనయుడు అఖిల్‌ అక్కినేనిని హీరోగా పరిచయం చేస్తూ సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై నిఖితారెడ్డి సమర్పణలో యూత్‌స్టార్‌ నితిన్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం నిర్మాణం శరవేగంగా జరుగుతోంది.

ఈ సినిమా డిసెంబర్ లో రిలీజ్ అవుతుందని రూమర్స్ క్రియేట్ అయ్యాయి. దాంతో నిర్మాత నితిన్ రంగంలోకి దిగి అటువంటిదేమీ లేదని చెప్పుకొచ్చాడు. సినిమా ఇంతకు చెప్పిన విధంగానే అక్టోబర్ 21న రిలీజ్ అవుతుంది. ఆగస్ట్‌ 11 నుండి ఈ చిత్రం కోసం హైదరాబాద్‌ సంఫీు ఫారెస్ట్ లో కోట్లాది రూపాయ వ్యయంతో వేసిన భారీ సెట్‌లో క్లైమాక్స్‌ చిత్రీకరణ ఫైట్‌మాస్టర్‌ రవివర్మ సారధ్యంలో పెద్ద ఎత్తున చిత్రీకరిస్తున్నారు.

ఈనెల 23 వరకు ఈ క్లైమాక్స్‌ చిత్రీకరణ జరుగుతుంది. దీనితో 3 పాటలు మినహా చిత్రం పూర్తవుతుంది. ఆగస్ట్‌ 30 నుండి సెప్టెంబర్‌ 12 వరకు యూరప్‌లో రెండు పాటు చిత్రీకరిస్తాం. సెప్టెంబర్‌ 18 నుండి 23 వరకు హైదరాబాద్‌లో భారీ సెట్స్ లో చివరి పాట చిత్రీకరించడంతో షూటింగ్‌ టోటల్‌గా ఫినిష్‌ అవుతుందని నిర్మాత నితిన్ చెప్పుకొచ్చాడు.

More News

మరోసారి యంగ్ టైగర్ తో...

‘గబ్బర్ సింగ్’ వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రంతో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు హరీష్ శంకర్

త్రిష సినిమా స్టార్ట్ అయింది...

చెన్నై బ్యూటీ త్రిష ప్రధానపాత్రలో ‘నాయకి’ చిత్రం గురువారం లాంఛనంగా చెన్నైలో ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని ‘లవ్ యు బంగారం’ ఫేమ్ గోవి డైరెక్ట్ చేస్తున్నాడు.

మహేష్ కి ఫోన్ చేసిన కేటీఆర్...

‘శ్రీమంతుడు’తో సూపర్ హిట్ అందుకున్న మహేష్ కి అభిమానుల నుండే కాదు, రాజకీయ నాయకుల నుండి కూడా ప్రశంసలు లభిస్తున్నాయి.

వరల్డ్ రికార్డ్ సాధించిన చంద్రమహేశ్ 'రెడ్ అలర్ట్'

ఏకకాలంలో నాలుగు భాషల్లో సినిమా తీయడం అంటే సామాన్యమైన విషయం కాదు. అదో రికార్డ్ లాంటిదే. అందుకే 'రెడ్ అలర్ట్' చిత్రం 'ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్'లో స్థానం సంపాదించుకుంది.

ఫ్యాన్స్ కి మహేష్ చేయూత...

‘శ్రీమంతుడు’ చిత్రం సక్సెస్ తో అభిమానుల నుండి బర్త్ డే గిఫ్ట్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ తన ఫ్యాన్స్ కి అండగా నిలబడుతున్నాడు.