నితిన్ ఆ గ్రూప్ లో చేరిపోయాడు

  • IndiaGlitz, [Saturday,March 19 2016]

పవన్ కళ్యాణ్, రామ్, ప్రభాస్, సునీల్ ఇలా అందరూ విదేశాల నుండి ఏదో ఒక కారణంతో ఇండియా రావడం ఇక్కడ పరిస్థితులను చక్కదిద్దడం అనే క్యారెక్టర్స్ పోషించి మెప్పించారు. ఇప్పుడు అదే గ్రూపులో హీరో నితిన్ కూడా చేరిపోయాడు.

నితిన్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం అ..ఆ. సమంత హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రంలో నితిన్ త్రివిక్రమ్ ఎన్నారైలా చూపిస్తున్నాడట. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ వేసవిలో మే 6న విడుల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.

More News

నవీన్ విజయకృష్ణ హీరోగా రెండో సినిమా ప్రారంభం

ఎస్.వి.సి.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నూతన చిత్రం శనివారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. సీనియర్ నరేష్ తనయుడు నవీన్ విజయ కృష్ణ హీరోగా నటిస్తుండగా హైదరాబాద్ కు చెందిన నిత్యా నరేష్ హీరోయిన్ గా పరిచయం అవుతుంది.

'దండు' పాటలు విడుదల

మంగమూరి శేషగిరి రావు సమర్పణలో యశస్విని ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నీరజ్ శామ్,సాయికుమార్,నేహ సక్సేనా,దిశా ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న చిత్రం ‘దండు’.

అందుక‌నే క్ష‌ణం మూవీకి క‌థ - స్ర్కీన్ ప్లే అందించినా డైరెక్ష‌న్ చేయ‌లేదు - అడ‌వి శేష్

క‌ర్మ‌, కిస్, పంజా, ర‌న్ రాజా ర‌న్, బాహుబ‌లి...త‌దిత‌ర చిత్రాల్లో న‌టించిన యువ న‌టుడు అడ‌వి శేష్. తాజాగా అడ‌వి శేష్ ర‌చించి - న‌టించిన చిత్రం క్ష‌ణం. నూత‌న ద‌ర్శ‌కుడు ర‌వికాంత్ తెర‌కెక్కించిన క్ష‌ణం విభిన్న క‌థా చిత్రంగా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లందుకుంటుంది.

సర్దార్ రిలీజ్ బ్లండర్ అంటున్న వర్మ

సెన్సేషనల్ డైరెక్టర్ వర్మ పవన్ కళ్యాణ్ 'సర్దార్ గబ్బర్ సింగ్' పై ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు.

అత్తారింటికి దారేది లోనే కాదు..సర్ధార్ లో కూడా..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాని ఏప్రిల్ 8న రిలీజ్ చేయడం కోసం డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు.