నితిన్ కూడా ఇద్దరితో...

  • IndiaGlitz, [Wednesday,August 26 2015]

చిన్నదాన నీ కోసం' ఆశించిన రేంజ్ లో సక్సెస్ సాధించకపోవడంతో యంగ్ హీరో నితిన్ వెంటనే సినిమా చేయకుండా గ్యాప్ తీసుకున్నాడు. అఖిల్ సినిమాని నిర్మించే పనిలో బిజీగా మారిపోయాడు. నిర్మాతగానే కాకుండా హీరోగా తన నెక్స్ ట్ సినిమాని స్టార్ట్ చేస్తున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని రాధాకృష్ణ నిర్మించనున్నాడు.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయట. త్రివిక్రమ్ ఈ సినిమాలో కూడా ఇద్దరు హీరోయిన్స్ సెంటిమెంట్ ను పాటిస్తున్నాడట. ఈ చిత్రంలో సమంత ఒక హీరోయిన్ గా నటించనుండగా మరో హీరోయిన్ కోసం యూనిట్ అన్వేషిస్తున్నారట. ఈ సినిమాని అక్టోబర్ నుండి సెట్స్ లోకి తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారట.

More News

'బ్ర‌హ్మోత్స‌వం' లో మహేష్ జాయినింగ్ ఎప్పుడు

‘శ్రీమంతుడు’ సినిమా విజ‌యోత్స‌వంలో ఉన్నారు మ‌హేష్‌. ప్ర‌స్తుతం ఆ స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న మ‌హేష్ వ‌చ్చేనెల నుంచి కొత్త సినిమా షూటింగ్‌లో పాల్గొన‌బోతున్నారు.

మెద‌టి షెడ్యూల్ పూర్తిచేసుకున్న - సునిల్ చిత్రం

న‌టుడుగా ఎన్నో వైవిద్య‌మైన పాత్ర‌ల‌తో న‌వ్వించి, హీరోగా సూప‌ర్ స‌క్సస్ లు సాధించిన సునీల్ క‌థానాయ‌కుడిగా, ర‌క్ష లాంటి టెర్రిఫిక్ క‌థాంశంతో విమ‌ర్శ‌కుల ప్ర‌శంశ‌లు అందుకున్న ద‌ర్శ‌కుడు వంశి కృష్ణ ఆకేళ్ళ

పాటలు పాడుకుంటోన్న రాజ్ తరుణ్

తొలిచిత్రం ‘ఉయ్యాలా జంపాలా’తో విజయాన్ని అందుకొని అందరి దృష్టిని ఆకర్షించిన యువ కథానాయకుడు రాజ్‌తరుణ్.

వరుణ్ తేజ్ - క్రిష్ 'కంచె' ట్రైలర్ కి తేది ఫిక్సయింది...

కంచె అనేది ఊళ్ళ మధ్యన,దేశాల మధ్యనే కాదు. మనుషుల మధ్యన,కుటుంబాల మధ్యన కుడా ఉండొచ్చు,ఉంటాయి.

ఎన్టీఆర్ దగ్గరకి కథతో వెళ్తోన్న దర్శకుడు...

'టెంపర్' చిత్రంతో సక్సెస్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.