నిఖిల్ ను ప‌ట్టేసుకున్నారు...

  • IndiaGlitz, [Tuesday,July 26 2016]

స్వామిరారా, కార్తికేయ‌, సూర్య వ‌ర్సెస్ సూర్య చిత్రాల‌తో మంచి విజ‌యాలు అందుకున్న హీరో నిఖిల్ శంక‌రాభ‌ర‌ణంతో పెద్ద డిజాస్ట‌ర్‌ను ఫేస్ చేశాడు. ఇప్పుడు మేఘ‌నా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై విఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా అనే సినిమాలో న‌టిస్తున్నాడు.హేబా ప‌టేల్‌, నందిత శ్వేత హీరోయిన్స్ గా న‌టిస్తున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది.

తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్ర ఓవ‌ర్‌సీస్ హ‌క్కుల‌ను నిర్వాణా సినిమాస్ బ్యాన‌ర్ డిస్ట్రిబ్యూష‌న్ సంస్థ చేజిక్కించుకుంది. అలాగే స్వామిరారా ఫేమ్ తో నిఖిల్ సినిమా చేసే అవకాశాలు కనపడుతున్నాయి.

More News

ప‌వ‌న్ కు క‌లిసొచ్చిన క‌మ‌ల్ గాయం..

క‌మ‌ల్ హాస‌న్ ఇటీవ‌ల త‌న నివాసంలో మెట్ల పై నుంచి ప‌డిపోవ‌డం...ఆత‌ర్వాత హాస్ప‌ట‌ల్ లో చేరిన విష‌యం తెలిసిందే. క‌మ‌ల్ కాలికి ఆప‌రేష‌న్ చేసారు. ప్ర‌స్తుతం క‌మ‌ల్ హాస్ప‌ట‌ల్ లోనే చికిత్స పొందుతున్నారు.

మ‌హేష్ బ‌ర్త్ డే కి గిఫ్ట్ ప్లాన్ చేస్తున్న మురుగుదాస్..

సూప‌ర్ స్టార్ మ‌హేష్ -  క్రేజీ డైరెక్ట‌ర్ మురుగుదాస్ కాంబినేష‌న్లో రూపొందుతున్న చిత్రం షూటింగ్ ఈ నెల 29నుంచి ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని ఎన్.వి.ప్ర‌సాద్, ఠాగూర్ మ‌ధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఆ న‌లుగురి క‌థే మ‌న‌మంతా - చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి

మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్, గౌత‌మి, కేరింత ఫేం విశ్వంత్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన విభిన్న‌క‌థా చిత్రం మ‌నమంతా. ఈ చిత్రాన్ని వారాహి చ‌ల‌న‌చిత్ర బ్యాన‌ర్ పై సాయి కొర్ర‌పాటి నిర్మించారు.

వారసుడు గురించి ఎనౌన్స్ చేసిన వెంకీ

మెగాస్టార్ చిరంజీవి వారసుడు చరణ్, నాగార్జున వారసులు చైతన్య, అఖిల్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక బాలకృష్ణ నటవారసుడు మోక్షజ్ఞ త్వరలో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు.

విశాల్ - తమన్నా మూవీకి పవర్ ఫుల్ టైటిల్..

విశాల్ - తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం తెలుగు, తమిళ్ లో రూపొందుతుంది. ఈ చిత్రానికి సూరజ్ దర్శకత్వం వహిస్తున్నారు. జగపతి బాబు ఈ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నారు.