నిఖిల్ ఎక్కువ చేస్తున్నాడా..

  • IndiaGlitz, [Saturday,November 12 2016]

స‌క్సెస్ త‌ర్వాత హీరోల బిహేవియ‌ర్ మార్పుల‌తో ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు త‌లనొప్పులు కామ‌న్‌గానే ఉంటాయి. స్క్రిప్ట్ నుండి అన్నీ విష‌యాల్లో కెలికేస్తుంటారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లో నిఖిల్ కూడా చేరాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. న‌వంబ‌ర్ 18న నిఖిల్‌, హేబా ప‌టేల్‌, నందిత శ్వేత హీరో హీరోయిన్లుగా మేఘ‌న ఆర్ట్స్‌పై రూపొందిన చిత్రం ఎక్క‌డికి పోతావు చిన్నవాడా విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఆడియో అల్రెడి డైరెక్ట్‌గా మార్కెట్లోకి విడుద‌ల‌య్యాయి. నిర్మాత‌లు మాత్రం సినిమాన‌ను అనుకున్న తేదీనే విడుద‌ల చేయాలనుకుంటుంటే,నిఖిల్ మాత్రం సినిమాను మ‌రో వారం వాయిదా వేద్దామ‌ని ప‌ట్టుబ‌డుతున్నాడ‌ట‌. అలాగే ప్ర‌మోష‌న్ విష‌యంలో కూడా త‌న సినిమా ప‌ర్టికుల‌ర్ చానెల్స్‌లోనే రావాలంటున్నాడ‌ట‌. చూసేవారు నిఖిల్ ఎక్కువ చేస్తున్నాడంటున్నారు. మ‌రి ఈ విష‌యంపై నిఖిల్ ఏమంటాడో చూడాలి...

More News

సమంత సంతోషం...

ప్రేమలో మునిగిన సమంత చైతన్య పై మరోసారి తన ప్రేమను వ్యక్తం చేసింది.

మార్చిలో కార్తీ చిత్రం....

'ఓకే కన్మణి' చిత్రాన్ని ఓకే బంగారం పేరుతో తెలుగులో దిల్రాజు విడుదల చేశారు.

త‌న క‌ల నెరవేరుతుంది అంటూ ఆనందంలో జానీ మాస్ట‌ర్..!

జానీ మాస్ట‌ర్ త‌న క‌ల నెర‌వెరుతుంది అంటూ చాలా చాలా ఆనందంలో ఉన్నారు. ఇంత‌కీ...జానీ మాస్ట‌ర్ క‌ల ఏమిటంటే...మెగాస్టార్ చిరంజీవి సాంగ్ కు కొరియోగ్ర‌ఫీ అందించ‌డం.

నాని నేను లోక‌ల్ సింగిల్ షాట్ టీజ‌ర్ రిలీజ్..!

నేచుర‌ల్ స్టార్ నాని - నేను శైల‌జ ఫేమ్ కీర్తి సురేష్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం నేను లోక‌ల్. ఈ చిత్రాన్ని సినిమా చూపిస్త మావ ఫేమ్ న‌క్కిన త్రినాధ‌రావు తెర‌కెక్కిస్తున్నారు.

బాహుబ‌లి నిర్మాతల‌ ఇళ్లు, ఆఫీస్ ల‌ పై ఐటి దాడులు..!

500, 1000 నోట్ల ర‌ద్దుతో టాలీవుడ్ కి ఓ షాక్ త‌గిలితే...ఇప్పుడు బాహుబ‌లి ప్రొడ్యూస‌ర్స్ పై ఐటి దాడుల‌తో మ‌రో షాక్ త‌గిలింది. ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన చిత్రం బాహుబ‌లి.