నాగ్ సరసన కొత్త భామ...

  • IndiaGlitz, [Wednesday,August 05 2015]

కింగ్‌ నాగార్జున, ఆవారా కార్తీ హీరోలుగా సూపర్‌హిట్‌ చిత్రాల నిర్మాణ సంస్థ పి.వి.పి. పతాకంపై మున్నా, బృందావనం, ఎవడు వంటి సూపర్‌హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో ప్రసాద్‌ వి. పొట్లూరి ప్రొడక్షన్‌ నెం.9గా నిర్మిస్తున్న మల్టీస్టారర్‌ మూవీ ప్రస్తుతం పారిస్ లో శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది.

ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఈ చిత్రంలో మిస్ ఐపిఎల్ 2009 కంటిస్ టెంట్, సౌతాఫ్రికా మోడల్ గాబ్రియాలా డిమేట్రియాడెస్ కూడా ఈ యూనిట్ లో చేరింది. మల్టీస్టారర్ గా స్టార్టయిన ఈ చిత్రంలో అనుష్క గెస్ట్ రోల్ లో కనపించనుంది. తాజాగా గాబ్రియాలా డిమేట్రియాడెస్ చేరింది. అల్రెడి నాగ్, తమన్నా, కార్తీ ఉండనే ఉన్నారు. అందరి చేరికతో సినిమా స్పాన్ పెరిగింది. ఈ చిత్రానికి మిత్రులు' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

More News

నైజాంలో 'సినిమా చూపిస్త మావ' అంటున్న దిల్‌రాజు!!

ప్రొడ్యూసర్‌గానే కాదు, డిస్ట్రిబ్యూటర్‌గానూ దిల్‌రాజు ‘పట్టిందల్లా బంగారమే’ అన్న విషయం అందరికీ తెలిసిందే.

14న బాక్సాఫీస్ ను హీటెక్కిస్తుందా..?

పూనమ్ పాండే, మిలన్ ప్రధానపాత్రల్లో మనీషా ఆర్ట్స్అండ్ మీడియా ప్రై.లి. బ్యానర్ పై కిషోర్ రాఠి సమర్పణలో రూపొందిన చిత్రం ‘మాలిని అండ్ కో’. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఆగస్ట్ 14న సినిమా విడుదలవుతుంది.

'గుంటూరు టాకీస్' ఫస్ట్ లుక్ లాంచ్

నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ ప్రవీణ్సత్తారు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘గుంటూర్ టాకీస్’ ఈ చిత్రంలో సిద్ధు జొన్నగడ్డ, నరేష్ విజయ్కృష్ణ, రేష్మీ గౌతమ్, శ్రద్ధాదాస్, లక్ష్మీ మంచు,

'హోరా హోరీ' సెన్సార్ పూర్తి

'అలా మొదలైంది’, ‘అంతకుముందు ఆ తరువాత' వంటి ఘనవిజయం సాధించిన, వైవిధ్యమైన కధా చిత్రాల నిర్మాణ సంస్థ శ్రీ రంజిత్ మూవీస్.

'శ్రీమంతుడు' చిత్రానికి సెన్సార్ పూర్తి

సూపర్స్టార్ మహేష్, శృతిహాసన్ జంటగా 'మిర్చి' ఫేం కొరటాల శివ దర్శకుడుగా మైత్రి మూవీమేకర్స్ అండ్ ఎం.బి. ఎంటర్టైన్మెంట్ ప్రై.లి. బ్యానర్స్పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ (సి.వి.ఎం) అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో రూపొందిస్తున్న చిత్రం 'శ్రీమంతుడు'.