రజనీతో మరోసారి నయన...

  • IndiaGlitz, [Tuesday,March 15 2016]

సూపర్ స్టార్ రజనీకాంత్ చంద్రముఖి, కథానాయకుడు చిత్రాలతో పాటు శివాజీ చిత్రంలో ఓ పాట మెరిసిన నయనతార మరోసారి రజనీకాంత్ తో మరోసారి తెరను పంచుకోనుంది. గతేడాది మలయాళంలో విడుదలైన భాస్కర్ ది రాస్కెల్ చిత్రం పెద్ద విజయం సాధించింది. సిద్ధికీ దర్శకత్వంలో ఇదే చిత్రాన్ని తమిళంలో రజనీకాంత్ తెరకెక్కించడానికి రంగం సిద్ధం చేశాడు. మలయాళంలో మమ్ముట్టి సరసన నటించిన నయతారనే రజనీకాంత్ పక్కన నటించే అవకాశం ఉందని ఫిలింనగర్ వర్గాలు అనుకుంటున్నాయి. అయితే రజనీకాంత్ ప్రస్తుతం 2.0 సీక్వెల్ ఆఫ్ రోబోతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయితే కానీ రజనీ నెక్ట్స్ స్టెప్ ఏంటో తెలియలేదు.

More News

మళ్ళీ నితిన్ ప్రొడ్యూస్ చేస్తున్నాడా?

ఇష్క్,గుండెజారి గల్లంతయ్యిందే చిత్రాల విజయాలు తర్వాత హీరోగానే కాదు,నిర్మాతగా కూడా నితిన్ అందరి దృష్టిలో పడ్డాడు.

హార్ట్ స‌ర్జ‌రీ విజ‌య‌వంతం - లారెన్స్ సంతోషం..

గ్రూప్ డాన్స‌ర్ గా కెరీర్ ప్రారంభించి...కొరియోగ్రాఫ‌ర్ గా, హీరోగా, ద‌ర్శ‌కుడుగా, సంగీత ద‌ర్శ‌కుడిగా...ఇలా సినిమా రంగంలో త‌ను ప్ర‌వేశించిన ప్ర‌తి శాఖ‌లో విజ‌యం సాధించిన మ‌ల్టీ టాలెంటెడ్ ప‌ర్స‌న్ రాఘ‌వ లారెన్స్.

నాయ‌కి నా ఆఖ‌రి సినిమా అంటున్నస‌త్యం రాజేష్..

నిషా క‌ళ్ల త్రిష న‌టిస్తున్న తాజా చిత్రం నాయ‌కి. ఈ చిత్రం తెలుగు, త‌మిళ్ లో రూపొందుతుంది. ద్విభాషా చిత్రంగా రూపొందుతున్ననాయ‌కి చిత్రంలో స‌త్యం రాజేష్ హీరోగా న‌టిస్తున్నాడు.

తుంటరి దర్శకుడి తదుపరి చిత్రం...

గుండెల్లో గోదారి చిత్రంతో దర్శకుడిగా పరిచయమై తొలి ప్రయత్నంలోనే అభిరుచి గల దర్శకుడిగా గుర్తింపు ఏర్పరుచుకున్నయువ దర్శకుడు కుమార్ నాగేంద్ర.

హెబ్బా పటేల్ నాయికగా లక్కీ మీడియా పతాకంపై 'నేను నా బాయ్ ఫ్రెండ్స్'

'టాటా బిర్లా మధ్యలో లైలా' చిత్రంతో నిర్మాతగా విజయవంతంగా ప్రయాణం ఆరంభించిన బెక్కెం వేణుగోపాల్ (గోపి) అప్పట్నుంచీ వరుసగా పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు.