'నాయకి' పాట రికార్డింగ్ పూర్తయ్యింది....

  • IndiaGlitz, [Wednesday,March 09 2016]

త్రిష ప్రధాన పాత్రలో గోవి ద‌ర్శ‌క‌త్వంలో రాజ్ కందుకూరి స‌మ‌ర్ప‌ణ‌లో మామిడిప‌ల్లి గిరిధ‌ర్ నిర్మిస్తున్న ద్వి భాషా చిత్రం నాయ‌కి'లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ సినిమాలో త్రిష పాట పాడుతుందని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. రఘుకుంచె సంగీతం అందించిన ఈ సినిమా పాటను మంగళవారం త్రిష పాడేసిందట. ఈ విషయాన్ని త్రిషనే తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేసింది.

More News

వారాహిచలనచిత్రం చేతిలో సావిత్రి సీడెడ్ హక్కులు

మంచి చిత్రాలను ఎంకరేజ్ చేస్తూ వాటి విజయంలో కీలక పాత్ర పోషించడంలో వారాహి చలన చిత్రం ఎప్పుడూ ముందుంటుంది.

ఇద్దరిలో బాలయ్య ఎవరితో....

నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందనున్న వందవ చిత్రంపై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది.

సైకాలజికల్ థ్రిల్లర్ గా 'వాడు వీడు..ఓ కల్పన'

టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు ఈ సారి ఓ యూత్ ఫుల్ కాంటెంప్రరీ సైకాలజికల్ థ్రిల్లర్ మూవీ రాబోతోంది.

సర్ధార్ లో...చిరు స్టెప్పు..

సర్ధార్ లో...చిరు స్టెప్పు..అనగానే...సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాలో చిరంజీవి స్టెప్స్ వేస్తున్నారనుకుంటే పొరపాటే.

నాగ్ షురూ చేశాడు

అన్నమయ్య,శ్రీరామదాసు,షిర్డి సినిమాల పేర్లు చెప్పగానే అందరికీ కాంబినేషన్ గుర్తుకొస్తుంది.