న‌వీన్ చంద్ర జత‌గా!

  • IndiaGlitz, [Thursday,September 20 2018]

అందాల రాక్ష‌సితో మంచి క్రేజ్ సంపాదించుకున్న న‌వీన్ చంద్ర‌కు మంచి బ్రేక్ ఇచ్చే చిత్రం దొర‌క‌డం లేదు. అయితే హీరోగా న‌వీన్ చంద్ర త‌న ప్ర‌య‌త్నాలు మాత్రం మాన‌డం లేదు. తాజాగా న‌వీన్ హీరోగా.. అడ్డా ఫేమ్ కార్తీక్ రెడ్డి ద‌ర్శ‌కత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

మూవీ పైర‌సీ ఆధారంగా సినిమా తెర‌కెక్కుతోంది. ఇందులో ఇద్ద‌రు హీరోయిన్స్ న‌టిస్తున్నారు. అందులో ఒక హీరోయిన్‌గా మ‌ల‌యాళ ముద్దుగుమ్మ గాయ‌త్రి సురేశ్ నటిస్తుంది. మ‌రో హీరోయిన్‌గా పూజా జ‌వేరి న‌టించ‌నుంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. తెలుగులో మంచి బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న పూజా జ‌వేరికి ఈ సినిమా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాల‌ని కోరుకుందాం.

More News

తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో వస్తోన్న భారీ చిత్రం 'కె.జి.ఎఫ్‌' ఫస్ట్‌లుక్‌ విడుదల

కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిలింస్‌ సంస్థ తెలుగు, కన్నడ,తమిళ భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న చిత్రం 'కె.జి.ఎఫ్‌'.

'ఫిదా' రికార్డ్‌

వ‌రుణ్‌తేజ్‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం 'ఫిదా'. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో.. ఎన్నారై యువ‌కుడికి..

మ‌రో థ్రిల్ల‌ర్ చిత్రంతో...

మిత్ర‌న్‌.. రీసెంట్‌గా విశాల్ హీరోగా ఈ ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించిన సస్పెన్స్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ 'ఇరుంబు తిరై'(తెలుగులో అభిమ‌న్యుడు) రెండు భాష‌ల్లో మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుంది.

టైటిల్ మారింది...!

బావ మ‌రిది ఆయుశ్ శ‌ర్మ‌ను హీరోగా ప‌రిచ‌యం చేస్తూ బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్‌ఖాన్ నిర్మించిన చిత్రం ' ల‌వ్‌రాత్రి'.

అఖిల్‌ - వెంకీ అట్లూరి చిత్రం పేరు 'Mr. మజ్ను'

యూత్‌కింగ్‌ అఖిల్‌ అక్కినేని హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై 'తొలిప్రేమ' ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌