తనపేరుపై జరుగుతున్న మోసానికి నారారోహిత్ వివరణ

  • IndiaGlitz, [Monday,February 08 2016]

ఈ మధ్య తాటికొండ సాయికృష్ణ అనే వ్యక్తి నా పేరు చెప్పి సినిమా తీస్తానని అంటూ కొంత మంది వ్యక్తుల నుండి డబ్బులు వసూలు చేసిన విషయం నా దృష్టికి వచ్చింది. అయితే ఇక్కడొక విషయాన్ని స్పష్టం చేయాలనుకున్నాను. తాటి కొండ సాయికృష్ణ ఓ అభిమానిగా మాత్రమే నాకు పరిచయం. అంతే తప్ప అతనితో నాకు మధ్య ఎటువంటి అర్ధిక పరమైన లావాదేవీలు లేవు. నాకు మేనేజర్స్ అంటూ ఎవరూ లేరు. అలా ఎవరైనా అన్నారంటే అది అబద్ధం. ఇలా నా అభిమానులను, స్నేహితులమని చెప్పి ఇటువంటి చర్యలకు పాల్పడేవారిని నేను ఉపేక్షించను. ఎవరైనా అటువంటి వ్యక్తులు ఇలాంటి చర్యలకు పాల్పడినట్టు తెలిస్తే నాకు నేరుగా తెలియజేయవచ్చు అంటూ నారా రోహిత్ తెలియజేశారు

More News

సూర్య 24 టీజ‌ర్ వ‌చ్చేస్తుంది

హీరో సూర్య న‌టిస్తున్న తాజా చిత్రం 24. ఈ చిత్రాన్ని మ‌నం ఫేం విక్ర‌మ్ కుమార్ తెర‌కెక్కిస్తున్నారు. 2డి ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై సూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

న‌య‌న‌తార పాత్ర‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్

న‌య‌న‌తార పాత్ర‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్...అనగానే..ఇంత‌కీ ఏ సినిమాలో అనుకుంటున్నారా..? త‌ని ఓరువ‌న్ రీమేక్ లో. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌మిళ్ లో ఘ‌న విజ‌యం సాధించిన త‌ని ఓరువ‌న్ రీమేక్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

మార్చిలో ర‌వితేజ సినిమా ప్రారంభం

మాస్ రాజా ర‌వితేజ దిల్ రాజు బ్యాన‌ర్ లో సినిమా చేయాలి. కానీ...కొన్ని కార‌ణాల వ‌ల‌న ఆ సినిమా ఆగిపోయింది.

ఫిబ్రవరి 19న గ్రాండ్ గా విడుదలౌతున్న 'అప్పుడలా ఇప్పుడిలా'

సూర్యతేజ, హర్షికా పూంచా హీరో హీరోయిన్లుగా దుహ్రా మూవీస్ సమర్పణలో, జంపా క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం ‘అప్పుడలా ఇప్పుడిలా’. కె.ఆర్.విష్ణు దర్శకుడు.

రాజ్ తరుణ్ ను డైరెక్ట్ చేయనున్న దర్శకేంద్రుడు....

వరుస విజయాల తో సక్సెస్ దారిలో ఉన్న యంగ్ హీరో రాజ్ తరుణ్ ఇప్పుడు మంచు విష్ణు,నాగేశ్వరరెడ్డిల కాంబినేషన్ లో రూపొందుతోన్న పంజాబీ రీమేక్ లో నటిస్తున్నాడు.