close
Choose your channels

వెలుగులోకి మరో స్వామిజి రాసలీలల బాగోతం

Thursday, October 26, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బెంగుళూరు లో ఉన్న ఓ మఠంలో స్వామిజీ రాసలీలల వీడియో ఒకటి గురువారం వెలుగులోకి వచ్చింది.

మద్దేవణపుర మఠంలోని బెడ్ రూంలో నటితో నంజేశ్వర స్వామిజీ అలియాస్‌ దయానంద్‌ స్వామీజీ రాసలీలలు జరుపుతున్న సమయంలో రహస్యంగా వీడియో తీసి విడుదల చేశారు. ఆ నటి వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.

ఈ విషయం బయటకు రావడం తో ట్రస్ట్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, దయానంద అలియాస్ నంజేశ్వర స్వామీజీ వెంటనే మఠం ఖాళీ చేసి వెళ్లిపోవాలని భక్తులు ఆందోళనకు దిగారు.

ఇప్పటికే మఠానికి సంబంధించి భూముల అవకతవకల్లో ఈ స్వామిజి హస్తం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

బెంగళూరులోని హుణసమారణహళ్ళిలో ఉన్న మద్దేవణపుర మఠం 500 ఏళ్ళ చరిత్ర కలిగి ఉంది. పర్వతరాజ్‌ శివాచార్య స్వామి నుంచి వారసత్వంగా బాధ్యతలు తీసుకున్న తనయుడు నంజేశ్వర స్వామిజీగా ప్రస్తుతం మఠ బాధ్యతలను నిర్వహిస్తున్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment