మహేష్ మూవీలో నమ్రత.....

  • IndiaGlitz, [Thursday,August 04 2016]

వంశీ సినిమాలో న‌టించిన మ‌హేష్, న‌మ్ర‌తా శిరోద్క‌ర్ త‌ర్వాత నిజ జీవితంలో ఒక్క‌ట‌య్యారు. మ‌హేష్‌ను పెళ్ళి చేసుకున్న త‌ర్వాత న‌మ్ర‌త సినిమాల్లో న‌టించ‌డం మానేసి మ‌హేష్ సినిమాల ప్ర‌మోష‌న్ విష‌యంలో స్పెష‌ల్ కేర్ తీసుకుంటూ వ‌స్తుంది. అయితే త‌ర్వ‌లోనే న‌మ్ర‌త మ‌రోసారి మ‌హేష్‌తో క‌లిసి న‌టించ‌నుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మ‌హేష్‌, మురుగ‌దాస్ కాంబినేషన్‌లో ఎన్‌.వి.ప్ర‌సాద్ నిర్మించ‌నున్న చిత్రంలో న‌మ్ర‌త క‌నిపించ‌నుంద‌ట‌. అది కూడా ఓ గెస్ట్ రోల్‌లో..అని టాక్ విన‌ప‌డుతుంది. ఈ గెస్ట్ రోల్‌కు న‌మ్ర‌త అయితే స‌రిపోతుంద‌ని ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్ భావించి న‌మ్ర‌త‌ను అడిగాడ‌ని స‌మాచారం. మ‌రి న‌మ్ర‌త ఎలా స‌మాధాన‌మిస్తుందో చూడాలి..

More News

సినిమాలు కారణం కాదంటున్న విజయ్...

దర్శకుడు ఎ.ఎల్.విజయ్,నటి అమలాపాల్ ఇద్దరూ న్యాయ పరంగా విడిపోనున్నారు.

అందుకే వెంకటేష్ తో చేస్తే ఆడియోన్స్ అంగీకరించరని మోహన్ లాల్ తో చేసాను -చంద్రశేఖర్ ఏలేటి

ఐతే,అనుకోకుండా ఒకరోజు,ఒక్కడున్నాడు,ప్రయాణం,సాహసం...ఇలా విభిన్న కథా చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి తాజా చిత్రం మనమంతా.

తుది దశ చిత్రీకరణలో 'లక్ష్మీ బాంబ్‌

మంచు లక్ష్మీ ప్రసన్న టైటిల్‌పాత్రలో గునపాటి సురేష్‌ రెడ్డి సమర్పణలో ఉద్భవ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో వేళ్ల మౌనిక చంద్రశేఖర్‌, ఉమా లక్ష్మీ నరసింహ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'లక్ష్మీబాంబ్‌'.

మ‌ల‌యాళంలో కూడా చేయాల‌నుంద‌ట‌...

ఆగ‌స్ట్ 5న శ్రీర‌స్తుశుభ‌మ‌స్తు చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించనున్నాడు మెగా క్యాంప్ హీరో, అల్లు వారి వార‌సుడు అల్లు శిరీష్. గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌లో ప‌రుశురాం ద‌ర్శ‌క‌త్వంలో రానున్న ఈ సినిమా ఫ‌లితంపై చాలా క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నాడు.

శ‌ర్వానంద్ విల‌న్‌గా...

రన్‌రాజారన్‌, మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు, ఎక్స్‌ప్రెస్‌ రాజా వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో హ్యాట్రిక్‌ సాధించిన హీరో శర్వానంద్‌ కథానాయకుడిగా, భలే భలే మగాడివోయ్‌, సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాల హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి, అక్ష‌ కథానాయికలుగా, ఛత్రపతి, డార్లింగ్‌,