నమస్తే హైదరాబాద్ టైటిల్ లోగో విడుదల

  • IndiaGlitz, [Saturday,April 14 2018]

పి సి క్రియేషన్స్ పతాకం పై మనో ఆర్య, మహి వర్మ ప్రధాన తారాగణం లో మనోహర్ చిమ్మని దర్శకత్వం లో ప్రదీప్ చంద్ర నిర్మాతగా తెలంగాణ నేపధ్యం లో నిర్మించబడుతున్న తొలి తెలంగాణ చిత్రం 'నమస్తే హైదరాబాద్'. ఈ చిత్రం యొక్క లోగో ను ఈరోజు హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్ లో విడుదల చేసారు.

ఏకడనుంచో ఎన్నో ఆశలు, ఆశయాలతో హైదరాబాద్ లో అడుగు పెట్టె యువతియువకలను ఈ హైదరాబాద్ మహానగరం ఎలా ప్రభావితం చేసి , వారి జీవితాలను ఏ గమ్యాలను చేరుస్తుందో అనేది ఈ సినిమా కథాంశం. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధులుగా వరంగల్ ఎం పి దయాకర్, ఎన్ శంకర్, రచ్చ రవి మరియు ుునిట్ సభ్యులు పాల్గున్నారు. 

ఈ చిత్రం లోగో ని వరంగల్ టీ ఆర్ ఎస్  ఎం పి దయాకర్ విడుదల చేసారు.

ఈ సందర్భంగా దర్శకుడు మనోహర్ చిమ్మని మాట్లాడుతూ ఇది పొలిటికల్ సినిమా కాదు,  పక్క కమర్షియల్ ఎంటర్టైనర్. హైదరాబాద్ లో మరియు పరిసరప్రాంతాలలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. హైదరాబాద్ నేపథ్యంలో రియలిస్టిక్ గా రూపొందుతున్న పూర్తీ స్థాయి కమర్షియల్ ట్రెండీ యూత్ ఎంటర్టైనర్ తెలంగాణ సినిమా ఇది.  అందరు కొత్తవారితో నిర్మిస్తున్న చిత్రం ఇది.

దీనికి ప్రొడ్యూసర్ అంటూ ఎవరు లేరు. మాకు సపోర్ట్ ఇచ్చే మిత్రులు శ్రోయోభిలాషులు సహాయం తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాము. లేటెస్ట్ డిజిటల్ టెక్నాలజీ తో ఈ చిత్రాన్ని షూట్ చేస్తున్నాం. మే చివరి వారం లో షూటింగ్ ప్రారంభిస్తాం , జులై ఆగష్టు లో నిర్మాణతర కార్యక్రమాలు పూర్తీ చేస

More News

'యన్.టి.ఆర్' బ‌యోపిక్‌కు ఓకే చెబుతుందా?

మహానటుడు ఎన్టీఆర్ బయోపిక్‌ను 'యన్.టి.ఆర్' పేరుతో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తున్నారు.

సుకుమార్, చిరు మధ్యలో రవితేజ?

‘రంగస్థలం’ వంటి స‌క్సెస్‌ఫుల్ మూవీ తర్వాత .. తను చేయబోయే ప్రాజెక్టులపై ద‌ర్శ‌కుడు సుకుమార్ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

అందుకే తేజ్ టైటిల్ మారుతోందట‌

యువ క‌థానాయ‌కుడు సాయిధరమ్ తేజ్, కేర‌ళ‌కుట్టి అనుపమ పరమేశ్వరన్ జంటగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

చ‌ర‌ణ్ నాకు త‌మ్ముడులాంటోడు!!... 'రంగ‌స్థ‌లం' సినిమాను ఆస్కార్‌కు పంపాలి - ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చరణ్‌, సమంత జంటగా నటించిన చిత్రం 'రంగస్థలం'.

మెహ‌రీన్ స్థానంలో క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌?

ఐరా క్రియేషన్స్ సంస్థను స్థాపించి.. ఆ సంస్థలో మొద‌టి చిత్రంగా ‘ఛలో’ సినిమాను నిర్మించారు