సూర్యతో అప్పుడు లవ్ లో పడ్డానన్న నాగార్జున

  • IndiaGlitz, [Saturday,February 27 2016]

టాలీవుడ్ స్టార్ హీరో, మనం, సోగ్గాడే చిన్ని నాయనా వంటి వరుస విజయాల మీదున్న కింగ్ నాగార్జున ఇప్పుడు పివిపి బ్యానర్ పై వంశీపైడిపల్లి దర్శకత్వంలో ఊపిరి(తమిళంలో తోళ)లో నటించాడు. ఆవారా ఫేమ్ కార్తీ మరో హీరోగా నటించాడు. ఈ మల్టీస్టారర్ తెలుగు, తమిళంలో మార్చి 25న విడుదల కానుంది.

నిన్న తమిళ వెర్షన్ తోళ ఆడియో విడుదలైంది. ఈవేడుకకు సూర్య ముఖ్యఅతిథిగా వచ్చాడు. సూర్య గజినీ సినిమా చూసి తాను అతనితో ప్రేమలో పడిపోయానని, సూర్యకు తెలుగు, తమిళంలో మంచి ఆదరణ ఉందన్న నాగార్జున తాను చెన్నైలో పుట్టి పెరిగానని, తనకు ఇక్కడ ఆదరణ చూస్తుంటే హ్యపీగా ఉంటుందని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా సూర్య నెక్ట్స్ మూవీ 24 లైన్ తనకు తెలుసునని కచ్చితంగా 24 అమేజింగ్ మూవీ అవుతుందని చెప్పుకొచ్చాడు.

More News

'2.0' లో నేను ఆ పాత్ర చేయడం లేదన్నఎమీ జాక్సన్

మదరాసు పట్టణంతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఎమీ జాక్సన్ తెలుగులో రాంచరణ్ ఎవడులో చిన్న పాత్ర చేసింది. తర్వాత శంకర్ ఐ చిత్రంలో నటించింది. తన పాత్రకు మంచి మార్కులను సంపాదించుకుంది.

మరో అవార్డు రేసులో బాహుబలి...

హాలీవుడ్ లో సాటర్న్ అవార్డ్స్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. గత నాలుగున్నర దశాబ్దాలుగా ది ఆకాడమీ ఆఫ్ ఫిలింస్ హర్రర్, ఫాంటసీ, సైన్స్, ఫిక్షన్ విభాగాలకు చెందిన మూవీలకు ఈ అవార్డులను ప్రకటిస్తుంది.

వరుణ్ తో లావణ్య..

భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాలు వంటి వరుస విజయాలు తర్వాత అందాల రాక్షసి ఫేమ్ లావణ్య త్రిపాఠికి టాలీవుడ్ అవకాశాలు తలుపు తడుతున్నాయి.

శివకు గిఫ్ట్ ఇచ్చిన ఎన్టీఆర్...

దర్శకుడు కొరటాల శివ ట్రెండ్ ఇప్పుడు టాలీవుడ్ బాగా నడుస్తుంది. తొలి సినిమా మిర్చితో సూపర్ సక్సెస్ అందుకున్న ఈ దర్శకుడు తర్వాత మహేష్ శ్రీమంతుడుతో బాహుబలి తర్వాత నెక్ట్స్ రేంజ్ సక్సెస్ ను అందుకున్నాడు.

'పంతులుగారి అమ్మాయి' పాటల విడుదల

కన్నడలో సంచలన విజయం సాధించిన 'రోజ్' అనే చిత్రం తెలుగులో 'పంతులుగారి అమ్మాయి' పేరుతో అనువాదమవుతోంది.