ఓం నమో వేంకటేశాయ అప్పుడు రిలీజ్ అయితే గొప్పే - నాగ్..!

  • IndiaGlitz, [Monday,November 28 2016]

న‌వ‌ర‌స స‌మ్రాట్ నాగార్జున - ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు కాంబినేష‌న్లో రూపొందుతున్నభ‌క్తిర‌స చిత్రం ఓం న‌మో వేంక‌టేశాయ‌. ఈ చిత్రాన్ని సాయికృపా ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై శిరిడి సాయి చిత్ర నిర్మాత మ‌హేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అందాల తార‌లు అనుష్క‌, ప్ర‌గ్యా జైస్వాల్, విమ‌లారామ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. రాజు గారి గ‌ది 2 చిత్ర ప్రారంభోత్స‌వంలో ఓం న‌మో వేంక‌టేశాయ చిత్రం రిలీజ్ ఎప్పుడు అని నాగార్జున‌ను అడిగితే...నా పాత్ర వ‌ర‌కు షూటింగ్ పూర్త‌య్యింది.
షూటింగ్ ఆఖ‌రి రోజు అప్పుడే షూటింగ్ అయిపోయిందా అనిపించింది. కీర‌వాణి గారు రీ రికార్డింగ్ కోసం రెండు నెల‌లు టైమ్ కావాలి అన్నారు. అలాగే సి.జి వ‌ర్క్ కోసం కూడా ఎక్కువ టైమ్ కావాలి. ఫిబ్ర‌వ‌రిలో రిలీజ్ అయితే గొప్పే. అయితే...మా టీమ్ అంతా ఫిబ్ర‌వ‌రిలో ఓం న‌మో వేంక‌టేశాయ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాం అని తెలిపారు.

More News

మహేష్ మూవీకి తమన్ మ్యూజిక్..!

సూపర్ స్టార్ మహేష్,మ్యూజిక్ డైరెక్టర్ తమన్....వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన దూకుడు,

ప్రభాస్ సినిమాలో హాలీవుడ్ టెక్నిషియన్...

బాహుబలి2 సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.

నాగ్ ఒప్పుకుంటాడా..?

'ఓం నమో వేంకటేశాయ' సినిమా తర్వాత అక్కినేని నాగార్జున హర్రర్ థ్రిల్లర్ 'రాజుగారి గది 2' సినిమాతో బిజీ అవుతున్నాడు.

మెగా ఫ్యాన్స్ కు డబుల్ బొనాంజా....

ఈ డిసెంబర్ 9న మెగాఫ్యాన్స్ సంబరమే.ఎందుకంటే మెగాపవర్ స్టార్ రాంచరణ్ నటించిన ధృవ విడుదల కానున్నది డిసెంబర్ 9.

'ఖైదీ నంబర్ 150' ఓవర్ సీస్ హక్కులను...

మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టిజియస్ 150వ చిత్రం ఖైదీ నంబర్ 150 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.