మెట్రో ట్రైన్ లో నాగార్జున, నాని

  • IndiaGlitz, [Wednesday,March 28 2018]

కింగ్ నాగార్జున - నేచురల్ స్టార్ నాని హీరోలుగా ప్రతిష్టాత్మక వైజయంతి మూవీస్ పతాకంపై మెగా ప్రొడ్యూసర్ సి. అశ్వనిదత్ , టీ. శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వంలో నిర్మిస్తున్న మల్టీ స్టారర్ ఉగాది (మార్చి 18) నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్ లో మియాపూర్ స్టేషన్ లో మెట్రో ట్రైన్ లో కొన్ని సన్నివేశాలు తీస్తున్నారు. హైదరాబాద్ మెట్రో ట్రైన్ లో చిత్రీకరణ జరుపుకుంటున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం.

అందులో నాని, రశ్మిక మందన్న లతో పాటు సంపూర్ణేష్ బాబు ఉన్న సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సన్నివేశాల చిత్రీకరణతో చిత్రం మొదటి షెడ్యుల్ పూర్తి చేసుకుంది.

More News

బ‌న్నికిది మ‌ర‌చిపోలేని రోజు

మార్చి 28, 2003.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌లో మ‌ర‌చిపోలేని రోజు ఇది.

వ‌ర్మ, అఖిల్ సినిమా క‌న్‌ఫ‌ర్మ్‌

రామ్‌గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో అక్కినేని అఖిల్ సినిమా ఉంటుంద‌ని కొన్ని రోజుల క్రితం వార్త‌లు విన‌ప‌డ్డ సంగ‌తి తెలిసిందే.

ఏప్రిల్ మొద‌టివారంలో సుమంత్ 24 ఫ‌స్ట్‌లుక్‌

'మ‌ళ్ళీరావా' చిత్రంతో మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్‌లోకి వ‌చ్చారు కథానాయకుడు సుమంత్.

'పంతం' తో గోపీచంద్ సందేశం

యాక్షన్ చిత్రాల క‌థానాయ‌కుడు గోపీచంద్, హ్యాట్రిక్ విజ‌యాల క‌థానాయిక‌ మెహరీన్ జంటగా నూతన దర్శకుడు కె.చ‌క్ర‌వ‌ర్తి (చ‌క్రి) తెరకెక్కిస్తున్న చిత్రం ‘పంతం’.

#RRR లో విల‌న్‌గా రాజశేఖర్?

నిన్నటి తరం కథానాయకుల్లో కొంతమంది.. ప్రతినాయక ఛాయలున్న పాత్రల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.