సందీప్ కిషన్ , రెజీనా జంటగా ద్విభాషా చిత్రం 'నగరం'

  • IndiaGlitz, [Friday,July 22 2016]

యువ కథానాయకుడు సందీప్‌ కిషన్‌, రెజీనా జంటగా ఎ.కె.ఎస్‌. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై లోకేష్‌ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో అశ్విన్‌కుమార్‌ సహదేవ్‌ తెలుగు, తమిళ్‌ భాషల్లో నిర్మిస్తున్న భారీ చిత్రానికి 'నగరం' అని పేరు పెట్టారు. నాన్‌స్టాప్‌గా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని వచ్చేవారం రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నారు. మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న సందీప్‌కిష‌న్ ప్ర‌స్తుతం సి.వి.కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మాయావ‌న్‌, కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో న‌క్ష‌త్రం సినిమా చేస్తున్నాడు. దాంతో పాటుగా ఈ 'నగరం' చిత్రం కూడా తెర‌కెక్కుతోంది. ఈ చిత్రానికి సంగీతం జావేద్ అందిస్తుండ‌గా సెల్వ‌కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

More News

ఈసారి పుష్పక విమానం ఎక్కబోతున్నాడు.

'అల్లుడు శీను' తో మంచి విజయాన్నే దక్కించుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో

250 కబాలి టికెట్లు కొన్న హీరో....

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సంచలన చిత్రం కబాలి ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు రిలీజైంది.

'జనతాగ్యారేజ్ ' కు ఏడు మిలియన్స్ వ్యూవర్స్....

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో ‘జనతాగ్యారేజ్’సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు.

బాహుబలి సీక్వెల్ కు అదిరిపోయే ఆపర్.....

టాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రం బాహుబలి పార్ట్ 2ప్రస్తుతం చిత్రీకరణను జరుపుకుంటుంది.

నాలుగోసారి కలుస్తున్నారు...

సాయిధరమ్ తేజ్ హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన రెండో సినిమానే పిల్లానువ్వులేని జీవితం మంచి విజయాన్ని అందుకుంది.