చైత‌న్య సంద‌డి అప్పుడే!

  • IndiaGlitz, [Thursday,May 10 2018]

గ‌తేడాది వేస‌వికి రారండోయ్ వేడుక చూద్దాం అంటూ ఓ మంచి విజ‌యాన్ని అందుకున్నారు యువ‌క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య‌. ఆ త‌రువాత చేసిన యుద్ధం శ‌ర‌ణం నిరాశ‌ప‌రిచింది. అయితే.. ఈ వేస‌వికి అతిథి పాత్ర‌లో మెరిసిన మ‌హాన‌టితో మ‌రో విజ‌యాన్ని అందుకున్నారు. ఈ బ‌యోపిక్‌లో తాత‌య్య అక్కినేని నాగేశ్వ‌ర‌రావు పాత్ర‌లో అభిమానుల‌ను అల‌రించారు.

స‌గ‌టు ప్రేక్ష‌కుల నుంచి కూడా ప్ర‌శంస‌ల‌ను పొందారు. ఇదిలా ఉంటే.. చైత‌న్య ప్ర‌స్తుతం రెండు సినిమాల‌తో బిజీగా ఉన్నారు. ఆ చిత్రాలే స‌వ్య‌సాచి, శైల‌జా రెడ్డి అల్లుడు (ప్ర‌చారంలో ఉన్న పేరు). చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న స‌వ్య‌సాచి జూన్ 15న విడుద‌ల కావాల్సి ఉండ‌గా.. కొన్ని కార‌ణాల వ‌ల్ల జూలైకి వాయిదా ప‌డింది.

ఇక శైల‌జా రెడ్డి విష‌యానికి వ‌స్తే.. ఇప్ప‌టికే సగం నిర్మాణం పూర్తిచేసుకున్న ఈ సినిమా ఈ ఏడాది చివ‌ర‌లో సంద‌డి చేయ‌నుంది. మొత్తానికి.. క‌థానాయ‌కుడిగా చైత‌న్య సంద‌డి అంతా ఈ ఏడాది ద్వితీయార్థంలోనే ఉండనుంద‌న్న‌మాట‌.

More News

'మెహ‌బూబా' నిడివి ఎంతంటే..

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన తాజా చిత్రం మెహ‌బూబా. 1971 ఇండో పాక్ వార్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ పున‌ర్జ‌న్మ‌ల  ప్రేమ‌క‌థా చిత్రం ద్వారా పూరీ త‌న‌యుడు పూరీ ఆకాష్

ఆకాశ్ పూరి బిగ్ స్టార్‌గా ఎద‌గాలి - ప్ర‌భాస్‌

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జగన్నాథ్‌ తన తనయుడు ఆకాష్‌ పూరిని హీరోగా పరిచయం చేస్తూ పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకంపై నేహాశెట్టి హీరోయిన్‌గా శ్రీమతి లావణ్య

పూరీ బాట‌లో వంశీ కూడా వెళ‌తారా?

పూరి జగన్నాథ్, కృష్ణవంశీ, శ్రీనువైట్ల, సుకుమార్ ఈ నలుగురు దర్శకులకి సంబంధించి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది.

కొర‌టాల ద‌ర్శ‌క‌త్వంలో చిరు?

మిర్చి చిత్రంతో ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులు వేసిన ర‌చ‌యిత కొర‌టాల శివ‌.. తొలి ప్ర‌యత్నంలోనే విజ‌యం అందుకున్నారు.

రెండో రేసు గుర్రం వ‌స్తోందా?

రేసు గుర్రం.. 2014 వేస‌వికి విడుద‌లై ఆ ఏడాదిలోనే హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్‌గా నిలిచిన మూవీ ఇది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ సినిమాకి సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.