ఎన్టీఆర్ దగ్గరకి కథతో వెళ్తోన్న దర్శకుడు...

  • IndiaGlitz, [Tuesday,August 25 2015]

'టెంపర్' చిత్రంతో సక్సెస్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. వెంకటేశ్వర సినీ చిత్ర క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ చిత్రాన్ని బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం సినిమా లండన్ చిత్రీకరణ జరుపుకుంటోంది.

ఈ సినిమా తర్వాత గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ఎ.ఆర్.మురగదాస్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని దిల్ రాజు, మురగదాస్ లు నిర్మిస్తున్నారు. ముందు లైన్ విన్న ఎన్టీఆర్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పుడు ఎ.ఆర్.మురగదాస్, గోపిచంద్ మలినేనిలు పూర్తి స్క్రిప్ట్ తో ఎన్టీఆర్ ను కలవడానికి లండన్ వెళ్లారట.

More News

గోపిచంద్ హీరోయిన్ దొరికింది....

టాలీవుడ్ యాక్షన్ హీరో గోపిచంద్ ప్రస్తుతం సక్సెస్ ఊపుతో ఉన్నాడు. ‘లౌక్యం’ వంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సక్సెస్ తర్వాత భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మాతగా

ఇంటర్నేషనల్ లో మణిరత్నం చిత్రం...

ఇండియన్ ఏస్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఓకే బంగారం’(ఓకే కన్మణి). దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ లు జంటగా నటించారు.

మంచి క్రేజ్ తో విడుదలకు సిద్ధమవుతోన్న 'డైనమైట్'

అరియానా, వివియానా సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు విష్ణు హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘డైనమైట్’. దేవాకట్టా దర్శకుడు .

మెగా కాంపౌండ్ లోకి యంగ్ హీరో..

‘ఉయ్యాలా జంపాలా’, ‘సినిమా చూపిస్త మావ’ వంటి రెండు వరుస విజయాలతో ప్రస్తుతం రాజ్ తరుణ్ ట్రెండ్ క్రియేట్ చేశాడు.

'హోరా హోరీ' గా ఫైట్ కి సిద్ధమవుతోన్న తేజ

'అలా మొదలైంది’, ‘అంతకుముందు ఆ తరువాత' వంటి ఘనవిజయం సాధించిన, వైవిధ్యమైన కధా చిత్రాల నిర్మాణ సంస్థ శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్ పై దామోదర్ ప్రసాద్ నిర్మాతగా, 'చిత్రం, ‘నువ్వు నేను’,