మ‌హేష్, ప‌వ‌న్ ల‌తో మ‌ల్టీస్టార‌ర్

  • IndiaGlitz, [Thursday,October 15 2015]

సూప‌ర్ స్టార్ మ‌హేష్‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌...వీరిద్ద‌రు క‌ల‌సి న‌టిస్తే...ఫ్యాన్స్ కి పండ‌గే. గ‌తంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌ల్సా సినిమాకి మ‌హేష్ బాబు వాయిస్ ఓవ‌ర్ అందించారు. డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ పై ఉన్న అభిమానంతో అడిగిన వెంట‌నే మ‌హేష్ ఓకె అన్నారు. అప్పుడు ప‌వ‌న్ సినిమాకి మ‌హేష్ వాయిస్ ఇవ్వ‌డం సెన్సేష‌న్ అయ్యింది. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే...డైరెక్ట‌ర్ శ్రీను వైట్ల మ‌హేష్ తో దూకుడు, ఆగ‌డు సినిమాలు రూపొందించిన విష‌యం తెలిసిందే.

తాజాగా శ్రీను వైట్లను త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి అడిగితే...మ‌హేష్, ప‌వ‌న్ ల‌తో మ‌ల్టీస్టార‌ర్ మూవీ చేయాల‌నేది త‌న డ్రీమ్ అని తెలియ‌చేసారు. వీరిద్ద‌రికి స‌రిపోయే క‌థ‌ను రెడీ చేసే ప‌నిలో ఉన్నాడ‌ట‌. మ‌రి..మ‌హేష్‌, ప‌వ‌న్ ల‌కి స‌రిపోయే క‌థ కుదురుతుందా..?వీరిద్ద‌రు క‌ల‌సి న‌టిస్తారా..? లేదో..? చూడాలి. ఏది ఏమైనా.. వైట్ల క‌ల నెర‌వేరాల‌ని కోరుకుందాం. ఆల్ ద బెస్ట్ శ్రీను వైట్ల‌.

More News

మెగా మల్టీస్టారర్ రెడీ..

అక్కినేని హీరోలు మనం,మంచు హీరోలు పాండవులు పాండవులు తుమ్మెద..చిత్రాలు చేయడంతో ఫ్యామిలీ మల్టీస్టారర్ మూవీస్ పై అటు ఆడియోన్స్ లో,ఇటు ఇండస్ట్రీలో మక్కువ ఎక్కువైంది.

బ్రూస్ లీ క‌థ‌ ఇదే

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా శ్రీను వైట్ల తెర‌కెక్కించిన చిత్రం బ్రూస్ లీ. ఈ చిత్రాన్ని డి.వి.వి. ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై దానయ్య నిర్మించారు.

పూరి..ఎవ‌రి మాట విన‌డంతే

డేరింగ్ & డేషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌...ఇడియ‌ట్, పోకిరి, దేశ‌ముదురు, లోఫ‌ర్...ఇలా నెగిటివ్ టైటిల్స్ పెట్టి సెక్సెస్ సాధించి ఓ ట్రెండ్ క్రియేట్ చేసారు.

సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న 'పాకశాల'

ఐశ్వర్య సినీ స్టూడియో బ్యానర్ పై ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో రాజ్ కిరణ్, ఆర్.పి.రావు నిర్మించిన చిత్రం పాకశాల.

ఆరెంజ్ మూవీ పై చరణ్ కామెంట్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మగధీర సినిమా తర్వాత నటించిన చిత్రం ఆరెంజ్.బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఆరెంజ్..ఓ రేంజ్ లో విజయం సాధిస్తుందనుకున్నారు.