గ‌జ‌దొంగ బ‌యోపిక్‌ పై...

  • IndiaGlitz, [Tuesday,December 19 2017]

ఇప్పుడు ఇండియ‌న్ సినిమాల్లో బ‌యోపిక్‌ల హ‌వా పెరుగుతుంది. తెలుగులో అబ్దుల్ క‌లామ్‌, ఎన్టీఆర్‌, కె.సి.ఆర్‌, చిరంజీవి ....జీవిత చరిత్ర‌లు సినిమాల రూపంలో రానున్నాయి. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే..ఇప్పుడు ఓ గ‌జ‌దొంగ జీవిత చరిత్ర సినిమా రూపంలో రానుంది. 1970 ద‌శకంలో పోలీసుల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించిన పేరు మోసిన దొంగ నాగేశ్వ‌రావు జీవితంపై సినిమా రానుంది.

స్టూవ‌ర్టుపురం ప్రాంతంలోని నాగేశ్వ‌ర‌రావు చాలా తెలివిగా దొంగ‌త‌నాలు చేసేవాడు. పోలీసులు అరెస్టు చేసిన తెలివిగా త‌ప్పించుకునేవాడు. ఇత‌న్ని అంద‌రూర టైగ‌ర్ నాగేశ్వ‌రరావు అని పిలిచేవారు. 1978లో ఈయ‌న్న పోలీసులు కాల్చి చంపేశారు.

ఇప్పుడు ఈయ‌న జీవిత క‌థ‌ను సినిమా రూపంలో తేనున్నారు. దొంగాట‌, కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త సినిమాల డైరెక్ట‌ర్ వంశీకృష్ణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారు. సినిమాను ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై అనీల్ సుంక‌ర నిర్మిస్తాడు.

More News

బాలీవుడ్ నిర్మాణ సంస్థకి నో చెప్పిన విజయ్

పెళ్ళి చూపులుతో కథానాయకుడిగా తొలి విజయాన్ని అందుకున్నాడు విజయ్ దేవరకొండ.

శ్రియ.. డబుల్ ధమాకా

పదహారేళ్లుగా కథానాయికగా రాణిస్తోంది ఢిల్లీ డాళ్ శ్రియా శరన్.

ఆ సినిమా కోసం సన్నీకి భారీ రేటు...

బాలీవుడ్ తార సన్నీలియోన్ ఇప్పటి వరకు దక్షిణాది సినిమాల్లో నటించింది.

మెగా హీరో హ్యాట్రిక్ కొడతాడా?

అల్లు అరవింద్ తనయుడు,అల్లు అర్జున్ తమ్ముడు అనే ట్యాగ్ లైన్స్ తో తెలుగు తెరకు కథానాయకుడిగా పరిచయమయ్యాడు యంగ్ హీరో అల్లు శిరీష్.

విజయవాడలో వైభవంగా 'జై సింహా' ఆడియో విడుదల వేడుక!!

నందమూరి బాలకృష్ణ,నయనతార,నటాషా జోషి,హరిప్రియ ప్రధాన పాత్రధారులుగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'జై సింహా'