మోహన్ లాల్ డైరెక్టర్ వినడం లేదు...

  • IndiaGlitz, [Wednesday,July 27 2016]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న చిత్రం జ‌న‌తాగ్యారేజ్‌. ఆగ‌స్టు 13న ఈ సినిమా ఆడియో విడుద‌ల చేయాల‌ని చిత్ర‌యూనిట్ భావిస్తోంది. అలాగే అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను సెప్టెంబ‌ర్ 2న విడుద‌ల చేయాల‌ని స‌న్నాహాలు చేస్తుంది. ప్ర‌స్తుతం సినిమా రీరికార్డింగ్ ప‌నులు కూడా జ‌రుగుతున్నాయి. అయితే ఇక్క‌డ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌కు మోహ‌న్‌లాల్ కార‌ణంగా పెద్ద చిక్కొచ్చి ప‌డింది. మోహ‌న్‌లాల్ స్వ‌యంగా డ‌బ్బింగ్ చెప్పుకోవాల‌ని అనుకుంటున్నాడు. అయితే కొర‌టాల శివ అందుకు ఒప్పుకోవ‌డం లేదు. దీంతో వీరి మ‌ధ్య చిన్న‌పాటి మ‌న‌స్ప‌ర్ధ‌లు త‌లెత్తాయ‌ని అంటున్నారు.

More News

చిరు సినిమా సంక్రాంతికి రావడం లేదా..?

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెం.150(పరిశీలనలో ఉన్న టైటిల్)ను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ముందుగా అనుకున్నారు.

చిరుకు గట్టిపోటినిస్తున్న మహేష్....

మెగాస్టార్ చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం చేసిన తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ సినీ రంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే.

శ్రీరస్తు - శుభమస్తు చిత్రానికి సెన్సార్ బోర్డ్ ప్రశంసలు

అల్లు శిరీష్-లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం శ్రీరస్తు శుభమస్తు.

విక్రమ్ మూవీలో నయనతార క్యారెక్టర్ ఇదే..

తమిళ హీరో విక్రమ్ నటిస్తున్న తాజా చిత్రం ఇరుముగన్.

అనుష్కకు అమ్మగా నాగ్ హీరోయిన్..

అనుష్క ప్రధాన పాత్రలో పిల్ల జమిందార్ ఫేమ్ అశోక్ తెరకెక్కించనున్న చిత్రం భాగమతి.