విలక్షణ నటుడు మోహ‌న్ బాబుకు పాండిచేరి ప్రభుత్వం సన్మానం!

  • IndiaGlitz, [Friday,January 06 2017]

నటుడిగా, వ్యక్తిగా డా.మోహన్ బాబు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పద్మశ్రీ అవార్డ్ గ్రహీత అయిన మోహన్ బాబుకు ఈరోజు సాయంత్రం యానాంలో జరగనున్న వేడుకల్లో పాండిచేరి ప్రభుత్వం ప్రత్యేక సన్మానం చేయనుంది.

ఈ సన్మాన వేడుకలో పాండిచేరి ముఖ్యమంత్రి వి.నారాయణస్వామితోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొంటున్నారు. నటుడిగా చిత్ర పరిశ్రమకు, వ్యక్తిగా "శ్రీ విద్యానికేతన్" ద్వారా విద్యా వ్యవస్థకు ఎంతో సేవ చేసిన మోహన్ బాబు గారిని సత్కరించడం చాలా సంతోషంగా ఉందని పాండిచేరి కళాశాఖ నిర్వాహకులు తెలిపారు.

More News

బాహుబ‌లి 2 కి గుమ్మ‌డికాయ కొట్టేసిన ప్ర‌భాస్..!

ప్ర‌భాస్, రానా, అనుష్క‌, త‌మ‌న్నా, ర‌మ్య‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న సంచ‌ల‌న చిత్రం బాహుబ‌లి 2. డిసెంబ‌ర్ 31 కి బాహుబ‌లి 2 షూటింగ్ పూర్తి చేసి గుమ్మ‌డికాయ కొట్ట‌నున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.

త్రిష ప్రధాన పాత్రలో 'మైండ్ డ్రామా' నిర్మిస్తున్న ద్విభాషా చిత్రం '1818'

నాయికా ప్రాధాన్యం ఉన్న సినిమాల హవా నడుస్తోందిప్పుడు.

నా సినిమాకి ఒక్క థియేటర్ కూడా దొరకడం లేదు అని తలుచుకుంటే ఏడుపొస్తుంది - ఆర్. నారాయణమూర్తి

పీపుల్ స్టార్ ఆర్.నారాయణమూర్తి, సహజ నటి జయసుధ జంటగా నటించిన చిత్రం హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య. ఈ చిత్రాన్ని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్ పై చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కించారు.

మా బ్యానర్ లో 'వైశాఖం' మరో బెస్ట్ మూవీ అవుతుంది - బి.ఎ.రాజు

జర్నలిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించి సినీ పి.ఆర్.వోగా,నిర్మాతగా,సూపర్ హిట్ పత్రికాధినేతగా తనకంటూ ఇండస్ట్రీలో

రాజా మీరు కేక లో టెర్రిఫిక్ రోల్ చేస్తున్న నందమూరి హీరో..!

ఆర్.కె స్టూడియోస్ బ్యానర్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం రాజా మీరు కేక.