భూమా నాగిరెడ్డి మరణం నన్ను బాధించింది! - మోహన్ బాబు

  • IndiaGlitz, [Sunday,March 12 2017]

ప్రముఖ రాజకీయవేత్త, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణం నన్ను ఎంతగానో బాధించింది. నేను ఒక మంచి స్నేహితుడ్ని, మా కుటుంబం ఒక మంచి సన్నిహితుడ్ని కోల్పోయాం. కోయంబత్తూర్ లో ఉన్న నన్ను భూమా నాగిరెడ్డి మరణ వార్త కలచివేసింది. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకొంటూ.. ఆయన కుటుంబానికి ఆ షిరిడి సాయినాధుని ఆశీస్సులు ఉండాలని ఆశిస్తున్నాను!

More News

బాలయ్యకు విలన్ గా మహేష్ బావ...?

నందమూరి బాలకృష్ణ తన 101వ చిత్రాన్ని పూరి జగన్నాథ్ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై

రజనీకాంత్ '2.0' ట్రైలర్ ఎప్పుడంటే...

సూపర్ స్టార్ రజీనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన రోబో సీక్వెల్ 2.0 ప్రస్తుతం ప్యాచ్ వర్క్ మినహా చిత్రీకరణ పూర్తి చేసుకుంది.

నిర్మాత దిల్ రాజు సతీమణి కన్నుమూత

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్రాజు సతీమణి అనిత శనివారం హైదరాబాద్లో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న శ్రీమతి అనితను అపోలో హాస్పిటల్లో జాయిన్ చేశారు.

'యాత్రికుడు' టీజర్, ట్రైలర్, బ్యానర్, పోస్టర్ లాంచ్

శ్రీ నటరాజ లక్ష్మి నరసింహస్వామి మూవీస్ బ్యానర్పై రూపొందుతోన్న చిత్రం ‘యాత్రికుడు’. వారణాసి సూర్య దర్శకత్వంలో యు.వేదప్రకాష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

షాలిని టీజర్, లోగో లాంచ్

స్వర్ణ ప్రొడక్షన్స్ బ్యానర్ పై లయన్ సాయి వెంకట్ సమర్పణలో వస్తున్న మరో హర్రర్ థ్రిల్లర్ "షాలిని". ఈ సినిమాకి సంబధించి లోగోను ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ లాంచ్ చేయగా టీజర్స్ ను సెన్సార్ బోర్డు సభ్యుడు రామకృష్ణ, నాగబాల సురేష్ కుమార్లు రిలీజ్ చేశారు.