దాస‌రి ఆరోగ్యం పై మోహ‌న్ బాబు ప్రెస్ మీట్..!

  • IndiaGlitz, [Tuesday,January 31 2017]

సీనియ‌ర్ డైరెక్ట‌ర్ ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు కిడ్నీ మ‌రియు ఊపిరితిత్తుల వ్యాధితో గ‌త కొన్ని రోజులు నుంచి బాధ‌ప‌డుతున్నారు. కిమ్స్ హాస్ప‌ట‌ల్ లో చేరిన దాస‌రికి వైద్యులు వెంటిలేట‌ర్ పై చికిత్స అందిస్తున్నారు. మూత్ర‌పిండాలు, ఊపిరితిత్తులలో ఇన్ఫెక్ష‌న్ కారణంగా హాస్ప‌ట‌ల్ లో చేరిన దాస‌రికి త‌గిన చికిత్స్ అందిస్తున్నాం.

ఇన్ఫెక్ష‌న్ కంట్రోల్ చేయ‌డానికి చెస్ట్ ఆప‌రేష‌న్ చేయ‌బోతున్నాం అని వైద్యులు తెలిపారు. దాస‌రికి ఆరోగ్యం బాగోలేద‌ని తెలిసిన వెంట‌నే మోహ‌న్ బాబు, జ‌య‌సుధ హాస్ప‌ట‌ల్ కి చేరుకున్నారు. దాస‌రి ఆరోగ్యం పై తాజా స‌మాచారాన్ని తెలియ‌చేసేందుకు మోహ‌న్ బాబు, కిమ్స్ వైద్యులు సాయంత్రం 4 గంట‌ల‌కు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు.

More News

ఖైదీ నెం150 థ్యాంక్స్ మీట్ అక్కడే..!

మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ చిత్రం ఖైదీ నెం 150 ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే.

కిమ్స్ కి చేరుకున్న మోహ‌న్ బాబు..!

సీనియ‌ర్ డైరెక్ట‌ర్ ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు కిడ్నీ మ‌రియు ఊపిరితిత్తుల వ్యాధితో గ‌త కొన్ని రోజులు నుంచి బాధ‌ప‌డుతున్నారు. దీంతో ఆయ‌నకు కిమ్స్ హాస్ప‌ట‌ల్ లో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ లేటెస్ట్ అప్ డేట్..!

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - హరీష్ శంక‌ర్ కాంబినేష‌న్లో రూపొందుతున్న చిత్రం డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్. ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.

విక్రమ్ తో మిల్కీ బ్యూటీ

విలక్షణ నటుడుగా పేరున్న వారిలో చియాన్ విక్రమ్ ఒకడు. అందుకే తెలుగు, తమిళంలో విక్రమ్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. విక్రమ్ గత చిత్రం ఇంకొక్కడు సినిమా వంద కోట్లను కలెక్ట్ చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

నాని డైరెక్టర్ తో శర్వానంద్....

ఇప్పుడున్న యంగ్ హీరోస్ లో హీరో నాని సేఫ్ జోన్ హీరోగా నిలిచాడు.