మోహన్ బాబు కొత్త చిత్రం ప్రారంభం

  • IndiaGlitz, [Friday,July 28 2017]

క‌లెక్ష‌న్ కింగ్ మంచు మోహ‌న్‌బాబు ఇప్పుడు హీరోగా ప‌రిమితంగా సినిమాలు చేస్తున్నాడు. మామ మంచు అల్లుడు కంచు సినిమా త‌ర్వాత మోహ‌న్‌బాబు సినిమాల్లో గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు మోహ‌న్‌బాబు హీరోగా రూపొందుతున్న కొత్త చిత్రం 'గాయ‌త్రి' శుక్ర‌వారం ప్రారంభ‌మైంది. 'పెళ్లైన కొత్త‌లో', 'గ‌ర‌మ్‌' చిత్రాల ఫేమ్ మ‌ద‌న్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.ఈ చిత్రాన్ని మోహ‌న్‌బాబు తన స్వంత నిర్మాణ సంస్థ ల‌క్ష్మీ ప్ర‌స‌న్నపిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది చివ‌ర్లో విడుద‌ల చేయాల‌ని యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఈ చిత్రంలో అన‌సూయ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంద‌ని స‌మాచారం.

More News

హిందూ మనోభావాలను గౌరవిస్తాము..నాకు నేనే తోపు తురుమ్ : నిర్మాత ధృవ కుమార్

ధృవ క్రియేషన్స్ పతాకంపై అశోక్ కుమార్,మానస జంటగా నటించిన చిత్రం 'నాకు నేనే తోపు తురుమ్'.

'ఫిదా' సంబరాలు

యంగ్ హీరో వరుణ్ తేజ్,సాయిపల్లవి కాంబినేషన్ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై

నిర్మాత కొడుకుతో జత కడుతున్న శివాని...

జీవిత, రాజశేఖర్ దంపతుల తనయ శివాని త్వరలోనే తెరంగేట్రం చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది. ఈ విషయమై అధికారక సమాచారం కూడా వచ్చింది.

పాట పాడబోతున్న విష్ణు..?

మంచు విష్ణు హీరోగా రూపొందుతోన్న చిత్రం `వోటర్`. అడ్డా ఫేమ్ జి.కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సురభి హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాలో ఓ పాటను మంచు విష్ణు పాడబోతున్నాడని సమాచారం.

జూలై 31న 'జయ జానకి నాయకి' ఆడియో విడుదల!!

సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం "జయ జానకి నాయక".