రెజీనా చాన్స్ ను మిస్తీ కొట్టేసింది....

  • IndiaGlitz, [Saturday,January 09 2016]

చిన్నదాన నీకోసం చిత్రంలో సందడి చేసిన తేనె కళ్ళ సుందరి మిస్తి చక్రవర్తి తన రెండో సినిమాగా కొలంబస్ చిత్రంలో నటించింది. ఈ చిత్రాన్ని నిర్మించిన అశ్వనీకుమార్ సహదేవ్ ఇప్పుడు తన కుమారుడు ఆకాష్ ను హీరోగా పరిచయం చేయాలనుకుంటున్నాడట. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరినీ తీసుకోవాలని ఆలోచించిన దర్శక నిర్మాతలు ముందుగా రెజీనాను హీరోయిన్ గా తీసుకుందామనుకున్నారట. అయితే ఇప్పుడు ఆమె స్థానంలో మిస్తి చక్రవర్తికే మొగ్గు చూపారనేది సమాచారం. ఈ చిత్రానికి శంకర్ దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేసిన నరసింహ రావు దర్శకత్వం చేయబోతున్నాడట.

More News

బాలయ్య వందో సినిమాలో మోక్షజ్న...

నందమూరి నట సింహం బాలక్రిష్ణ నటించిన 99వ సినిమా డిక్టేటర్ ఈనెల14న రిలీజ్ అవుతుంది.

ఎన్టీఆర్ ఆ మొత్తాన్నిచ్చేశాడు...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ హాట్ సీట్ అయిన మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాంకు వచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ పార్ట్ వచ్చేవారం మా టీవీలో ప్రసారం కానుంది.

అనుష్క క్యారెక్ట‌ర్ మార్చ‌మంటున్న ఫ్యాన్స్..

అందాల తార అనుష్క‌...సూర్య న‌టిస్తున్న సింగం 3 లో న‌టిస్తుంది. ఈ చిత్రాన్ని హ‌రి తెర‌కెక్కిస్తున్నారు.

చ‌ర‌ణ్ సినిమాకు థ‌మ‌న్ సంగీతం

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా ‘త‌నీ ఒరువన్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు.

గోపీచంద్‌ సెంటిమెంట్

‘లౌక్యం’ స‌క్సెస్ త‌ర్వాత ఎ.యస్‌.ర‌వికుమార్ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ప్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ ‘సౌఖ్యం’ బాక్సాఫీస్ వ‌ద్ద ఘోర ప‌రాజ‌యాన్ని అందుకుంది.