జూలై1న రావాల్సిన 'మేము' జులై 8న వస్తోంది!!

  • IndiaGlitz, [Wednesday,June 29 2016]

సూపర్ స్టార్ సూర్య-అమలాపాల్-బిందుమాధవి ముఖ్య తారాగణంగా.. పాండిరాజ్ దర్శకత్వంలో.. సాయి మణికంఠ క్రియేషన్స్ పతాకంపై జూలకంటి మధుసూదన్ రెడ్డి నిర్మిస్తున్న "మేము" చిత్రం జూలై 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆంధ్ర, తెలంగాణల్లో అత్యధిక ధియేటర్స్ లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

నిర్మాత జూలకంటి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ... "జులై 1న విడుథల కావాల్సి ఉన్న "మేము" చిత్రాన్ని కొన్ని అనివార్య కారణాలవల్ల జులై 8న విడుదల చేస్తున్నాం. ప్రతి తల్లి తండ్రి తమ పిల్లలతో తప్పక చూడాల్సిన చిత్రమిది. తమిళంలో ఈ చిత్రాన్ని నిర్మించిన సూపర్ స్టార్ సూర్య తెలుగులో సమర్పిస్తున్నారు. దాన్ని బట్టి ఈ చిత్రం ఆయన మనసుకు ఎంత దగ్గరో అర్ధమవుతుంది" అన్నారు.

More News

విశాల్ ట్వీట్ - శరత్ కుమార్ కు హార్ట్ ఎటాక్...

ఓ వైపు హీరోగా సక్సెస్ సాధిస్తూ...మరో వైపు నడిగర సంఘంలోను సక్సెస్ సాధించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నహీరో విశాల్. హీరోగా, నడిగర సంఘం నాయకుడుగా వార్తల్లో నిలుస్తున్న విశాల్..

తమిళ రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చైతు..

అక్కినేని నాగచైతన్య నటించిన సాహసం శ్వాసగా సాగిపో,ప్రేమమ్ చిత్రాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.

ఖైదీగా చిరు నెంబర్ నాడు 786..నేడు..?

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

101వ చిత్రాన్ని ప్రకటించిన బాలయ్య.....

నందమూరి నటసింహం బాలకృష్ణ 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రంలో నటిస్తున్నారు.

రజనీకాంత్ - జాకీచాన్ కాంబినేషన్ లో మూవీ..

రజనీకాంత్ అంటే స్టైల్...జాకీచాన్ అంటే యాక్షన్...అందుకనే స్టైల్ లో కింగ్ రజనీ..యాక్షన్ లో కింగ్ జాకీచాన్ అంటుంటారు.