ఆ టైటిల్ కాదంటున్న మెగాహీరో..

  • IndiaGlitz, [Wednesday,February 24 2016]

సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా ఇప్పుడు సుప్రీమ్' సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మవుతుంది. ఈ సినిమా త‌ర్వాత గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌కత్వంలో సాయిధ‌ర‌మ్‌తేజ్ న‌టిస్తున్నాడ‌ని వార్త‌లు విన‌ప‌డ్డాయి. అయితే అధికార‌కంగా స‌మాచారం రాలేదు. న‌ల్ల‌మ‌లుపుబుజ్జి ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నాడ‌ట‌.

ఈ సినిమాలో హీరోయిన్‌గా ర‌కుల్ ప్రీత్‌సింగ్ న‌టించ‌నుంద‌ని, ప్ర‌స్తుతం ర‌కుల్ తో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని టాక్‌. లెటెస్ట్‌గా ఈచిత్రానికి గ్యాంగ్‌లీడ‌ర్' అనే పేరు విన‌ప‌డింది. గ‌తంలో మెగాస్టార్ చిరంజీవి ఇదే టైటిల్‌తో న‌టించి తిరుగులేని మాస్ హిట్‌ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు సాయిధ‌ర‌మ్‌కు ఇదే టైటిల్ విన‌ప‌డటంతో అంద‌రూ కొంత‌మేర ఆస‌క్తి క‌న‌ప‌రిచారు. అయితే ఈ టైటిల్ ప‌రిశీల‌న‌లోనే లేద‌ని సాయిధ‌ర‌మ్ స‌న్నిహిత వ‌ర్గాలు అంటున్నాయి.

More News

ఢిల్లీ లో బ్ర‌హ్మోత్స‌వం

సూప‌ర్ స్టార్ మ‌హేష్ - శ్రీకాంత్ అడ్డాల కాంబినేష‌న్లో రూపొందుతున్న భారీ క్రేజీ మూవీ బ్ర‌హ్మోత్స‌వం. తెలుగు, త‌మిళ్ లో ఈ చిత్రాన్ని పి.వి.పి సంస్థ నిర్మిస్తుంది.

హిట్ కాంబినేష‌న్ రిపీట్ చేయ‌నున్ననితిన్..

నితిన్ హీరోగా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్నచిత్రం అ ఆ. ఈ చిత్రం ఏప్రిల్ లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది.

'కృష్ణాష్టమి' చిత్రాన్ని సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్ - దిల్ రాజు

టాలీవుడ్ లో ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాలనునిర్మించిన ప్రముఖు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వాసువర్మ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన చిత్రం కృష్ణాష్టమి.

మరో మెగా హీరో పక్కన రకుల్....

ప్రస్తుతం అనుష్క,సమంతల తర్వాత టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.

'సరైనోడు' లో శ్రీకాంత్ ఎవరంటే...?

స్టయిలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతాఆర్ట్స్ బ్యానర్ లో రూపొందుతోన్న చిత్రం 'సరైనోడు'.