మ‌హేశ్‌తో మీనాక్షి

  • IndiaGlitz, [Tuesday,December 04 2018]

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ న‌టిస్తోన్న 25వ సినిమా 'మ‌హ‌ర్షి'. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని అశ్వ‌నీద‌త్‌, దిల్‌రాజు, పివిపి నిర్మిస్తున్నారు. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుద‌ల చేయాల‌ని యూనిట్ ప్లాన్ చేసింది. ఇందులో మ‌హేశ్ రెండు షేడ్స్‌లో క‌న‌ప‌డుతున్నారు.

కాగా ఈ చిత్రంలో న‌టి మీనాక్షి దీక్షిత్ ముఖ్య పాత్ర‌లో క‌న‌ప‌డ‌నుంద‌ట‌. ఈ 'అడ‌వి కాచిన వెన్నెల' ఫేమ్ దూకుడు, బాద్ షా చిత్రాల్లో స్పెష‌ల్ సాంగ్స్‌లో న‌టించింది.

కాగా ఇప్పుడు మ‌హ‌ర్షి చిత్రంలో యు.ఎస్ షెడ్యూల్‌లో న‌టించిందట‌. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించ‌గా.. అల్ల‌రి న‌రేష్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.

More News

తాప్సీ ప‌ని పూర్తి

సొట్ట బుగ్గ‌ల సుంద‌రి తాప్సీ ద‌క్షిణాది, ఉత్త‌రాదిన మంచి కాన్సెప్ట్ సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది. 'బేబి', 'నామ్ ష‌బానా', 'పింక్‌', 'జుడ్వా 2' చిత్రాల‌తో హీరోయిన్‌గా

వంద‌కిలోల ఎన్టీఆర్

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ వంద కిలోల బ‌రువు పెరిగాడ‌ని స‌మాచారం. ఆయ‌న రామ్‌చ‌ర‌ణ్‌తో క‌లిసి న‌టిస్తున్న మల్టీస్టార‌ర్ 'ఆర్ ఆర్ ఆర్‌'. ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్ర‌మిది.

వెండితెర‌కు స‌న్నిలియోన్ సోద‌రి..

హాలీవుడ్ శృంగార తార స‌న్నిలియోన్ ఇప్పుడు బాలీవుడ్‌తో పాటు ద‌క్షిణాది సినిమాల్లోనూ కూడా రాణిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా స‌న్నిలియోన్ సోద‌రి మియా రాయ్ లియోన్ కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌నుంది.

లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్ అందుకున్న యస్ పి బాల సుబ్రమణ్యం

ప్రముఖ గాయకులు శ్రీ యస్ పి బాల సుబ్రమణ్యం గారికి ప్రతిష్టాత్మక లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్ ని ఇండీవుడ్ సంస్థ హైదరాబాద్ లోని హైటెక్స్  ప్రాంగణంలో అంద జేయడం జరిగింది.

'యు' ఈ నెల 14న రిలీజ్

కొవెర క్రియేష‌న్స్ ప‌తాకంపై రూపొందిన  చిత్రం 'యు'. శ్రీమ‌తి నాగానిక చాగంరెడ్డి స‌మ‌ర్పించారు. విజ‌య‌ల‌క్ష్మీ కొండా నిర్మాత‌. కొవెర ద‌ర్శ‌కుడు. ఆయ‌నే హీరోగా న‌టించారు.