ఇంటర్నేషనల్ లో మణిరత్నం చిత్రం...

  • IndiaGlitz, [Tuesday,August 25 2015]

ఇండియన్ ఏస్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఓకే బంగారం'(ఓకే కన్మణి). దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ లు జంటగా నటించారు. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్టయింది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రానికి విమర్శకులు ప్రశంసలు కూడా దొరికాయి. తాజాగా ఈ చిత్రాన్ని బూసన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించనున్నారట. ఏషియన్ సినిమా సెక్షన్ లో ఈ సినిమా చోటు సంపాదించుకుని ప్రదర్శనకు సిద్ధమవుతోంది.

More News

మంచి క్రేజ్ తో విడుదలకు సిద్ధమవుతోన్న 'డైనమైట్'

అరియానా, వివియానా సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు విష్ణు హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘డైనమైట్’. దేవాకట్టా దర్శకుడు .

మెగా కాంపౌండ్ లోకి యంగ్ హీరో..

‘ఉయ్యాలా జంపాలా’, ‘సినిమా చూపిస్త మావ’ వంటి రెండు వరుస విజయాలతో ప్రస్తుతం రాజ్ తరుణ్ ట్రెండ్ క్రియేట్ చేశాడు.

'హోరా హోరీ' గా ఫైట్ కి సిద్ధమవుతోన్న తేజ

'అలా మొదలైంది’, ‘అంతకుముందు ఆ తరువాత' వంటి ఘనవిజయం సాధించిన, వైవిధ్యమైన కధా చిత్రాల నిర్మాణ సంస్థ శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్ పై దామోదర్ ప్రసాద్ నిర్మాతగా, 'చిత్రం, ‘నువ్వు నేను’,

సూర్య తాజా చిత్రం హక్కులు సొంతం చేసుకొన్న 'సాయిమణికంఠ క్రియేషన్స్‌'

తమిళంలోనే కాదు.. తెలుగులోనూ తిరుగులేని స్టార్‌డమ్‌ కలిగిన కథానాయకుడు సూర్య. ‘గజిని, యముడు, సింగం’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకొన్న వెర్సటైల్‌ సూపర్‌స్టార్‌ అతను.

'డిక్టేటర్' తొలి షెడ్యూల్ పూర్తి

సినిమా నిర్మాణ రంగంలో అతి పెద్ద నిర్మాణ సంస్థగా పేరు పొందిన ఈరోస్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ లో రూపొందుతోన్న నటసింహ నందమూరి బాలకృష్ణ ‘డిక్టేటర్’ చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూల్ హైదరాబాద్ లో పూర్తయింది.