కృష్ణకుమారి మరణం చిత్రపరిశ్రమకు తీరని లోటు - డా.మంచు మోహన్ బాబు

  • IndiaGlitz, [Wednesday,January 24 2018]

"నేను కృష్ణకుమారిగారితో కలిసి నటించకపోయినా ఆమెతోపాటు మాత్రమే కాక ఆమె కుటుంబంతోనూ మంచి అనుబంధం ఉంది. మా అన్నగారు ఎన్టీయార్ తో కలిసి ఆమె ఎక్కువ సినిమా చేయడం వల్ల ఆవిడతో నాకు మంచి పరిచయం ఏర్పడింది. ఆమె మరణం చిత్రపరిశ్రమకు తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు ఆ శిరిడీ సాయినాధుని దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను.

More News

వినాయక్ గారి ఎంటర్ టైన్ మెంట్, మాస్ ఎలిమెంట్స్ తో ఎనర్జిటిక్ గా ఉండే 'ఇంటిలిజెంట్ ' - సి.కల్యాణ్

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా సి.కె.ఎంటర్ టైన్ మెంట్స్ ప్రై.

భరతవర్ష క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.1 చిత్రం ప్రారంభం

భరతవర్ష క్రియేషన్స్ పతాకంపై నూతన నటీ నటులతో చెన్నకుని శెట్టి(కుమార్)దర్శకత్వంలో

'టచ్ చేసి చూడు' సెన్సార్ పూర్తి ...ఫిబ్రవరి 2న విడుదల

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన చిత్రం 'టచ్ చేసి చూడు'.

సాయిపల్లవి చిత్రాలు ఒకే రోజున..

ఫిదా చిత్రంతో తెలుగులో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది మలర్ బ్యూటీ సాయి పల్లవి.

కృష్ణకుమారి మృతి పట్ల బాలకృష్ణ ప్రగాఢ సంతాపం

అలనాటి మేటి తార కృష్ణకుమారి నేడు తుది శ్వాస విడిచారు. ఆమె మరణం పట్ల నందమూరి బాలకృష్ణ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. రామారావుగారు ఎన్.ఏ.టి సంస్థలో తొలిసారి స్వయంగా నిర్మించిన 'పిచ్చి పుల్లయ్య'(1953)తో సహా దాదాపు పాతిక సినిమాల్లో కృష్ణకుమారి నాన్నగారి సరసన కథానాయికగా నటించారు.