'మనసుకి నచ్చింది' సెన్సార్ పూర్తి ఫిబ్రవరి 16న విడుదల

  • IndiaGlitz, [Sunday,January 21 2018]

ఆనంది ఆర్ట్ క్రియేషన్స్-ఇందిరా ప్రొడక్షన్స్ పతాకాలపై సంజయ్ స్వరూప్-పి.కిరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "మనసుకు నచ్చింది". సందీప్ కిషన్-అమైరా దస్తూర్, త్రిదా చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ద్వారా మంజుల ఘట్టమనేని దర్శకురాలిగా పరిచయమవుతుంది. ఈ చిత్రం ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకొని ఫిబ్రవరి 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేందుకు సన్నద్ధమవుతోంది.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. "విడుదలైన పోస్టర్స్, ట్రైలర్, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫ్రెష్ & రోమాంటిక్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా "మనసుకి నచ్చింది" తెరకెక్కింది. రాధన్ మ్యూజిక్ సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్ గా నిలుస్తుంది. ప్రేక్షకులకి ఒక మంచి సినిమా చూశామనే భావన కలిగించే చిత్రం "మనసుకు నచ్చింది"" అన్నారు.

సందీప్ కిషన్, అమైరా దస్తూర్, త్రిధా చౌదరి, ప్రియదర్శి, పునర్నవి భూపాలం, నాజర్, అరుణ్ ఆదిత్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రాధన్, ఎడిటర్: సతీష్ సూర్య, కళ: హరివర్మ, సినిమాటోగ్రఫీ: రవి యాదవ్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, నిర్మాతలు: పి.కిరణ్-సంజయ్ స్వరూప్, రచన-దర్శకత్వం: మంజుల ఘట్టమనేని.

More News

27 నుంచి నరేష్ , భీమినేని చిత్రం

అల్లరి నరేష్ కెరీర్ లో చివరి బ్లాక్బస్టర్ హిట్ సినిమాగా నిలిచింది ‘సుడిగాడు’.

రామ్ చరణ్ కి అన్నయ్య గా..

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్,మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయికలో ఓ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే

మహేష్ కి స్టోరీ లైన్ చెప్పిన సంచలన దర్శకుడు

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీతో పాటు..ఇతర పరిశ్రమల దృష్టిని కూడా తన వైపు తిప్పుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ.

అంతరిక్ష నేపథ్యం..రూ.25 కోట్లు

‘ఘాజీ’సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని తన వైపు తిప్పుకున్న నవతరం దర్శకుడు సంకల్ప్ రెడ్డి.

ఆ వార్త‌ల‌ను ఖండించిన నాని

ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యంతో మొద‌లైన నాని విజ‌య‌యాత్ర ఎంసీఏ వ‌ర‌కు స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న కృష్ణార్జున యుద్ధం అనే సినిమా చేస్తున్నారు. ఇందులో నాని రెండు పాత్ర‌ల్లో సంద‌డి చేస్తున్నారు. ఒక పాత్ర కృష్ణ కాగా.. మ‌రో పాత్ర అర్జున‌. ఈ రెండు పాత్ర‌ల ఫ‌స్ట్ లుక్స్‌ని సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌ల చేశారు. వ