సెన్సార్ పూర్తి చేసుకున్న మనమంతా'

  • IndiaGlitz, [Tuesday,July 19 2016]

ప్రముఖ నిర్మాత సాయికొర్రపాటి వారాహి చలన చిత్రం బ్యానర్ పై చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'మనమంతా'. తెలుగుతో పాటు తమిళంలో నమ్మదు, మలయాళంలో విస్మయం అనే టైటిల్స్ తో ఆగస్టు 5న విడుదలవుతుంది. 22 ఏళ్ళ తర్వాత మోహన్ లాల్ ప్రధానపాత్రలో నటించిన చిత్రమిది.

గౌతమి, విశ్వాంత్, రైనా రావులు కూడా ఈ చిత్రంలో నటించారు. మానవ సంబంధాలు, ఎమోషన్స్, సెన్సిబిలిటీస్ తో కూడిన నాలుగు దశలైన బాల్యం, యవ్వనం, కౌమార దశల్లోని నలుగురు వ్యక్తుల ప్రయాణమే ఈ చిత్రం. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని క్లీన్ యు స‌ర్టిఫికేట్ ను పొందింది. సెన్సార్ పూర్తి కావ‌డంతో సినిమా విడుద‌ల ఆగ‌స్టు 5న విడుద‌ల కానుండ‌టం లాంచ‌న‌మైంది.

More News

చ‌క్క‌టి దృశ్యకావ్యం ల‌వ్ కె ర‌న్ - సి.క‌ళ్యాణ్

మాస్ అంశాల‌తో రూపొందిన చ‌క్క‌టి ప్రేమ‌కావ్యం ల‌వ్ కె ర‌న్ చిత్రం అని చిత్ర స‌మ‌ర్ప‌కుడు సి.క‌ళ్యాణ్ తెలియ‌చేసారు. లెజెండ్ చిత్రంలో చిన్న‌ప్ప‌టి బాల‌కృష్ణ‌గా న‌టించ‌డంతో పాటు ఆస్కార్ కి నామినేట్ అయిన మిణుగురులు చిత్రంలో ప్ర‌ధాన పాత్ర పోషించిన దీప‌క్ స‌రోజ్ హీరోగా మ‌ల‌యాళంలో ఘ‌న విజయం సాధించిన 916 చిత్రంలో హీరోయిన్ గా న‌టించ&#

'ప్రేమ‌మ్' రిలీజ్ డేట్

అక్కినేని నాగచైతన్య హీరోగా చందుమొండేటి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `ప్రేమమ్`. మలయాళ సినిమాకు రీమేక్ గా రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది.

లుంగీ క‌ట్టిన ప‌వ‌న్ త‌న‌యుడు

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ మాజీ శ్రీమ‌తి రేణుదేశాయ్ ప‌వ‌న్ అభిమానుల‌కోసం ఓ పోటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇటీవ‌ల త‌న త‌న‌యుడు అకీరానంద్‌, త‌న‌య ఆద్య‌ల‌తో క‌లిసి రేణు మాల్దీవుల ట్రిప్‌కు వెళ్ళింది.

'క‌బాలి' లో ట్విస్ట్ అదేన‌ట‌...

సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ హీరోగా పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `క‌బాలి`. మ‌లేషియా బ్యాక్ డ్రాప్‌లో డాన్ క్యారెక్ట‌ర్‌లో ర‌జ‌నీకాంత్ జూలై 22న సంద‌డి చేయ‌డానికి రెడీ అవుతున్నాడు. ఇప్ప‌టికే సినిమాపై భారీ అంచ‌నాల‌తో అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

ద‌ర్శ‌క నిర్మాత‌తో డేటింగ్ లో శ్వేతా బ‌సు

`కొత్త బంగారులోకం`తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన న‌టి శ్వేతా బ‌సుప్ర‌సాద్ త‌ర్వాత ప‌లు తెలుగు చిత్రాల్లో న‌టించింది. కానీ అనుకున్నంత గుర్తింపు రాలేదు.