మ‌ల‌యాళంలో మ‌నం..!

  • IndiaGlitz, [Friday,December 30 2016]

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, నాగార్జున‌, నాగ చైత‌న్య‌, అఖిల్....ఇలా అక్కినేని ఫ్యామిలీ హీరోలు క‌లిసి న‌టించిన సంచ‌ల‌న చిత్రం మ‌నం. విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అక్కినేని నాగార్జున నిర్మించిన మ‌నం చిత్రం అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో ఓ క్లాసిక్ గా నిలిచింది. ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో అమితాబ్ బ‌చ్చ‌న్, అభిషేక్ బ‌చ్చ‌న్ రీమేక్ చేయనున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఆత‌ర్వాత పి.జె.శ‌ర్మ‌, సాయికుమార్, ఆది క‌లిసి ఈ చిత్రాన్ని క‌న్న‌డ‌లో రీమేక్ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు కూడా ప్ర‌చారం జ‌రిగింది.

కానీ..ఇవేమీ జ‌ర‌గ‌లేదు. అయితే లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే...మ‌నం చిత్రాన్ని మ‌ల‌యాళంలో మ‌మ్ముట్టి రీమేక్ చేస్తున్నార‌ట‌. నాగార్జున పాత్ర‌ను మమ్ముట్టి, నాగ‌చైత‌న్య పాత్ర‌ను దుల్క‌ర్ స‌ల్మాన్, అక్కినేని నాగేశ్వ‌ర‌రావు పాత్ర‌ను ఏక్ట‌ర్ మ‌ధు పోషించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఇక హీరోయిన్స్ విష‌యానికి వ‌స్తే...స‌మంత పాత్ర‌ను నిత్యామీన‌న్, శ్రియ పాత్ర‌ను మ‌మ‌తా మోహ‌న్ దాస్ పోషించ‌నున్న‌ట్టు తెలిసింది.

More News

నారి నారి న‌డుమ క్రిష్..!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ‌తో గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి చిత్రాన్ని తెర‌కెక్కించిన జాగ‌ర్ల‌మూడి క్రిష్, త‌న భార్య ర‌మ్య సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోను షేర్ చేసారు.

మీ బాస్ ని ఆహ్వానిద్దాం రండి అంటున్న చ‌ర‌ణ్..!

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ఖైదీ నెం 150 చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ జ‌న‌వ‌రి 4న విజ‌య‌వాడ‌లో భారీ స్ధాయిలో నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఓం నమో వేంకటేశాయ ఆడియో వేదిక ఖరారు..!

నవరస సమ్రాట్ నాగార్జున,దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్ లో రూపొందుతున్న నాలుగవ భక్తిరస చిత్రం ఓం నమో వేంకటేశాయ.

ఖైదీ నెం150 సెన్సార్ కంప్లీట్..!

మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ చిత్రం ఖైదీ నెం 150.

ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ 'ఇంట్లో దెయ్యం నాకేం భయం' అందర్నీ ధ్రిల్ చేస్తుంది - నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్

నటుడుగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి 'జులాయి','సన్నాఫ్ సత్యమూర్తి','శ్రీమంతుడు','నాన్నకు ప్రేమతో',