రేపే ప్రారంభం కానున్న మహేష్ కొత్త సినిమా

  • IndiaGlitz, [Sunday,August 13 2017]

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ ఇప్పుడు స్పైడ‌ర్ సినిమా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్నాడు. ఇప్పుడు త‌న త‌దుప‌రి సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఇంత‌కు ఆ సినిమా మ‌రేదో కాదు, దిల్‌రాజు, అశ్వ‌నీద‌త్ నిర్మాత‌లుగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలోతెరకెక్క‌నున్న సినిమా.

ఎప్ప‌టి నుండో పైప్‌లైన్‌లో ఉన్న ఈ సినిమా రేపు లాంఛనంగా ప్రారంభం అవుతుంది. ప్ర‌స్తుతం మ‌హేష్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో భ‌ర‌త్ అను నేను సినిమాకు సంబంధించిన చిత్రీక‌ర‌ణ‌లో ఉన్నాడు. ఈ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ ల‌క్నోలో జ‌రుగుతుంది. ఈసారి మ‌హేష్ కాస్తా దూకుడుగా సినిమాల‌ను వెంట వెంట‌నే చేసుకుంటూ పోతున్నాడు.

More News

రానాకి గుర్తుండిపోయేలా..

ఏడేళ్ల క్రితం 'లీడర్ ' తో కథానాయకుడిగా తెరంగేట్రం చేసిన దగ్గుబాటి వారి వారసుడు రానాకి..

ప్రభాస్ అతిథిగా...

బాహుబలితో నేషనల్ స్టార్ డమ్ సంపాదించుకున్న హీరో ప్రభాస్.

బాలకృష్ణ మళ్లీ అలాగే..

నందమూరి అందగాడు బాలకృష్ణకి సంక్రాంతి సీజన్ చాలా సార్లు కలిసొచ్చింది.

కాజోల్ కి మరోసారి ఎదురు దెబ్బ

బాలీవుడ్ లో కాజోల్ స్టార్ హీరోయిన్ గా రాణించింది.పెళ్లయ్యాక కూడా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తోంది.

'ఓయ్..నిన్నే' ఆడియో విడుదల

ఎస్.వి.కె.సినిమా బేనర్ పై భరత్,సృష్టి హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం 'ఓయ్..నిన్నే'.