'బ్ర‌హ్మోత్స‌వం' లో మహేష్ జాయినింగ్ ఎప్పుడు

  • IndiaGlitz, [Wednesday,August 26 2015]

శ్రీమంతుడు' సినిమా విజ‌యోత్స‌వంలో ఉన్నారు మ‌హేష్‌. ప్ర‌స్తుతం ఆ స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న మ‌హేష్ వ‌చ్చేనెల నుంచి కొత్త సినిమా షూటింగ్‌లో పాల్గొన‌బోతున్నారు. ఆ సినిమా పేరు బ్ర‌హ్మోత్స‌వం'. ఇదివ‌ర‌కే మ‌హేష్‌తో సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె' చెట్టు సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన శ్రీకాంత్ అడ్డాల బ్ర‌హ్మోత్స‌వం'ను తెర‌కెక్కించ‌నున్నారు. పీవీపీ సంస్థ తెలుగు, త‌మిళ్‌లో ఈ సినిమాను రూపొందించ‌నుంది.

2016 సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానున్న ఈ సినిమాలో సమంత, కాజల్, ప్రణీతలు హీరోయిన్స్ గా నటిస్తునారు. సమంత సెప్టెంబ్ 10నుండి జాయిన్ అవుతుందట. మహేష్ సెప్టెంబర్ 15 నుండి జాయినవుతాడట. అప్పటి నుండి అక్టోబర్ 17 వరకు కంటిన్యూగా రామోజీ ఫిలింసిటీలో షెడ్యూల్ ఉంటుందని సినీ వర్గాల సమాచారం. మిక్కీ.జె.మేయ‌ర్ ఈ సినిమాకు సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు.

More News

మెద‌టి షెడ్యూల్ పూర్తిచేసుకున్న - సునిల్ చిత్రం

న‌టుడుగా ఎన్నో వైవిద్య‌మైన పాత్ర‌ల‌తో న‌వ్వించి, హీరోగా సూప‌ర్ స‌క్సస్ లు సాధించిన సునీల్ క‌థానాయ‌కుడిగా, ర‌క్ష లాంటి టెర్రిఫిక్ క‌థాంశంతో విమ‌ర్శ‌కుల ప్ర‌శంశ‌లు అందుకున్న ద‌ర్శ‌కుడు వంశి కృష్ణ ఆకేళ్ళ

పాటలు పాడుకుంటోన్న రాజ్ తరుణ్

తొలిచిత్రం ‘ఉయ్యాలా జంపాలా’తో విజయాన్ని అందుకొని అందరి దృష్టిని ఆకర్షించిన యువ కథానాయకుడు రాజ్‌తరుణ్.

వరుణ్ తేజ్ - క్రిష్ 'కంచె' ట్రైలర్ కి తేది ఫిక్సయింది...

కంచె అనేది ఊళ్ళ మధ్యన,దేశాల మధ్యనే కాదు. మనుషుల మధ్యన,కుటుంబాల మధ్యన కుడా ఉండొచ్చు,ఉంటాయి.

ఎన్టీఆర్ దగ్గరకి కథతో వెళ్తోన్న దర్శకుడు...

'టెంపర్' చిత్రంతో సక్సెస్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.

గోపిచంద్ హీరోయిన్ దొరికింది....

టాలీవుడ్ యాక్షన్ హీరో గోపిచంద్ ప్రస్తుతం సక్సెస్ ఊపుతో ఉన్నాడు. ‘లౌక్యం’ వంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సక్సెస్ తర్వాత భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మాతగా