అల్ల‌రి న‌రేష్ సినిమా వేడుక‌కు మ‌హేష్ బాబు

  • IndiaGlitz, [Tuesday,June 19 2018]

'సుడిగాడు' త‌రువాత స‌రైన విజ‌యం లేని అల్ల‌రి న‌రేష్‌.. మ‌ళ్ళీ ఆరేళ్ళ త‌రువాత సుడిగాడు ద‌ర్శ‌కుడు భీమినేని శ్రీ‌నివాస‌రావు కాంబినేష‌న్‌లో మ‌రో చిత్రం చేస్తున్నారు. 'సిల్లీ ఫెలోస్' పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా సునీల్ క‌మెడీయ‌న్‌గా రీ ఎంట్రీ ఇస్తున్నారు. చిత్ర శుక్లా క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ సినిమాని జూలైలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ను త్వ‌ర‌లోనే నిర్వ‌హించ‌డానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ వేడుకకు మ‌హేష్ బాబు ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యే అవ‌కాశ‌ముంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం అల్ల‌రి న‌రేష్‌.. మ‌హేష్ బాబు 25వ చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు.

ఈ ప‌రిచ‌యం కొద్దే.. మ‌హేష్‌ను ఈ వేడుక‌కు న‌రేష్ ఆహ్వానించార‌ని.. మ‌హేష్ కూడా అందుకు సానుకూలంగా స్పందించార‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఈ విష‌యంపై క్లారిటీ వ‌స్తుంది.

More News

సూర్య‌తో మ‌రోసారి త‌మ‌న్నా?

త‌మిళ అనువాద చిత్రం వీడొక్క‌డేలో జంట‌గా న‌టించి హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్నారు సూర్య‌, త‌మ‌న్నా. ఆ సినిమా త‌రువాత మ‌ళ్ళీ ఈ కాంబినేష‌న్‌లో మ‌రో చిత్రం రాలేదు.

బెల్లంకొండ శ్రీ‌నివాస్‌తో తేజ చిత్రం

గ‌తేడాది విడుద‌లైన 'నేనే రాజు నేనే మంత్రి'తో మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్ ఎక్కేశారు సెన్సేష‌నల్ డైరెక్ట‌ర్ తేజ‌. ఆ సినిమా త‌రువాత 'య‌న్‌.టి.ఆర్' బ‌యోపిక్‌, వెంక‌టేష్‌తో ఓ సినిమా చేయాల్సి ఉన్నా

మ‌హేశ్‌ని క‌లిసిన ముఖ్య‌మంత్రి

భ‌ర‌త్ అనే నేను చిత్రంలో ముఖ్య‌మంత్రి పాత్ర‌లో మ‌హేశ్ అంద‌రినీ మెప్పించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌హేశ్ కోసం నిజంగానే ముఖ్య‌మంత్రి రావ‌డం సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.

మరో చాలెంజ్‌కి సిద్ధమంటున్న స‌మంత‌

పస్తుతం ఏడు సక్సెస్‌లతో స్టార్‌ హీరోయిన్‌గా నెక్స్‌ట్‌ లెవల్‌కు చేరుకుంది సమంత. ఇప్పుడు సినిమాల ఎంపికలో సమంత స్టైల్‌ మార్చింది. వైవిధ్యమైన సినిమాలను చేయడానికి ఆసక్తిని చూపిస్తుంది.

సిరి క్రియేషన్స్ వర్క్స్ 'ప్రేమదేశం' ప్రారంభం

సిరి క్రియేషన్స్ వర్క్స్ బ్యానర్ లో రూపొందించబడుతున్న "ప్రేమదేశం" చిత్రం రామానాయుడు స్టూడియో లో పూజా కార్యక్రమాలతో ప్రారంభించబడింది.