మ‌హేశ్ ప‌ల్ల‌వి టైటిల్‌గా...

  • IndiaGlitz, [Wednesday,May 23 2018]

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ హీరోగా విడుదలైన 'భ‌ర‌త్ అనే నేను' సినిమాలోని వ‌చ్చాడ‌య్యో సామి... అనే సాంగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఈ ప‌ల్ల‌వితోనే సినిమా రానుంది. ఇంత‌కీ ఆ సినిమాలో హీరో ఎవ‌రో తెలుసా అల్ల‌రి న‌రేశ్‌.

ఈయ‌న హీరోగా భీమినేని శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు ముందు సిల్లిఫెలో అనే టైటిల్ విన‌ప‌డిన‌ప్పటికీ తాజా స‌మాచారం ప్ర‌కారం 'వ‌చ్చాడ‌య్యో సామి' అనే టైటిల్‌ను పెట్టాల‌ని టీం అనుకుంటుంద‌ట‌. త్వ‌ర‌లోనే అధికారికంగా విష‌యం వెలువ‌డ‌నుంది.

More News

బాలీవుడ్ 'అర్జున్ రెడ్డి' జోడి ఈమె?

సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో విడుద‌లైన ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ 'అర్జున్ రెడ్డి'. 2017లో విడుద‌లైన ఈ చిత్రం సెన్సేష‌న‌ల్ హిట్ అయ్యింది.

రామ్ సినిమా ఆగిందా?

రామ్‌, ప్ర‌వీణ్ స‌త్తారు కాంబినేష‌న్‌లో ఓ సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. యాక్ష‌న్ బ్యాక్‌డ్రాప్‌తో తెర‌కెక్కాల్సిన సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లోనే ఆగిపోయింది.

ఎన్టీఆర్ చిత్రంలో ఈషా

ప్ర‌స్తుతం 'అ!', 'అమి తుమీ' వంటి చిత్రాల‌తో హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది ఈషా రెబ్బా . ఈ అమ్మడుకి అదృష్టం త‌లుపు త‌ట్టింది.

మారుతి, చైత‌న్య‌కి మ‌రోసారి క‌లిసొస్తాడా?

ఫీల్ గుడ్ మూవీస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా గుర్తింపు పొందిన సంగీత దర్శకుడు గోపీసుందర్.  2015లో వచ్చిన 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' లాంటి చిత్రంతో ఆ విష‌యాన్ని నిరూపించుకున్నారు.

18 ఏళ్ళ త‌రువాత..

అక్కినేని నాగార్జున నటించిన సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా..