తేజ కామెంట్స్ పై మ‌హేష్ స్పంద‌న‌..?

  • IndiaGlitz, [Monday,September 14 2015]

మ‌హేష్ శ్రీమంతుడు సినిమాలో పోషించిన పాత్ర‌ను రీల్ లైఫ్ లోనే కాదు...రియ‌ల్ లైఫ్ లో కూడా పోషించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో...గ్రామాల్ని ద‌త్త‌త తీసుకున్నారు. మ‌హేష్ తో పాటు శ్రుతి హాస‌న్, ప్ర‌కాష్ రాజ్ కూడా ఊరును ద‌త్త‌త తీసుకున్న విష‌యం తెలిసిందే. అయితే హోరా హోరి సినిమా ప్ర‌మోష‌న్ లో భాగంగా తేజ ఇచ్చిన ఇంట‌ర్ వ్యూలో....సినిమాల ప్ర‌భావం ప్రేక్ష‌కుల పై ఉంటుందా...అని అడిగితే ...ప్రేక్ష‌కుల పై సినిమా ప్ర‌భావం అస‌లు ఉండ‌దు అన్నారు.

అలా అయితే శ్రీమంతుడు సినిమా ప్ర‌భావం వ‌ల‌నే అనుకుంట‌... మ‌హేష్, శ్రుతి హాస‌న్, ప్ర‌కాష్ రాజ్...గ్రామాల్ని ద‌త్త‌త తీసుకున్నారు అంటే...మ‌హేష్ ఊరును ద‌త్త‌త తీసుకుంది. దేశాన్ని ఏదో ఉద్దరించేద్దామ‌ని కాదు. ఇన్ క‌మ్ టాక్స్ లో రాయితీ కోస‌మే. అయినా మ‌హేష్ ఊరును ద‌త్త‌త తీసుకోవాల‌నుకుంటే ఒక్క‌డు సినిమా రిలీజ్ అయిన్ప‌డే ద‌త్త‌త తీసుకుని ఉండే వాడు అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. మ‌హేష్ పై తేజ చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌న స్రుష్టించాయి. తేజ వ్యాఖ్య‌ల‌పై మ‌హేష్ ఓ ఆంగ్ల దిన ప‌త్రిక‌కి ఇచ్చిన ఇంట‌ర్ వ్యూలో ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానంగా...తేజ చేసిన వ్యాఖ్య‌లును ప‌ట్టించుకోన‌ని...అయినా... ఆయ‌న ఏ ఉద్దేశ్యంతో అన్నారో త‌న‌కు తెలియ‌దంటూ తేజ కామెంట్స్ ను లైట్ తీసుకున్నాడు మ‌హేష్‌.

More News

'హోరా హోరీ' 15నిమిషాలు తగ్గింపు

డి.సురేష్ బాబు సమర్పణలో రంజిత్ మూవీస్ బ్యానర్ పై రూపొందిన చిత్రం ‘హోరా హోరీ’. దిలీప్, దక్ష హీరో హీరోయిన్లుగా ఈ చిత్రం రూపొందింది.

టాకీపార్ట్ పూర్తి చేసుకున్న 'గరమ్'

సాయికుమార్ తనయుడు ఆది, ‘హార్ట్ ఎటాక్’ ఫేమ్ ఆదాశర్మ హీరో హీరోయిన్లుగా ‘గరమ్’ చిత్రం రూపొందుతోన్న సంగతి విదితమే. ప్రస్తుతం సినిమా టాకీపార్ట్ ను పూర్తి చేసుకుంది.

సహజీవనంపై కాజల్ నోరు విప్పింది

లివ్ ఇన్ రిలేషన్ షిప్ అనేది ఇప్పుడు కామన్ పాయింట్ గా మారిపోయింది. కొందరు మన భారతీయ సంప్రదాయ సంస్కృతులకు అది వ్యతిరేకమంటుంటే, మరి కొందరేమో ఇద్దరు వ్యక్తులకు నచ్చినప్పుడు అందులో ఏం తప్పులేదని అంటున్నారు.

విక్రమ్ సినిమా ఆడియో రిలీజ్ డేట్..

'ఐ' చిత్రం తర్వాత చియాన్ విక్రమ్ విజయ్ మిల్టన్ దర్శకత్వంలో ‘పత్తు ఎన్రదు కుళ్ళ’ సినిమా చేస్తున్నాడు.

అల్లు అర‌వింద్ చేతుల మీదుగా శివ‌మ్ ఆడియో రిలీజ్

యంగ్ హీరో రామ్ న‌టిస్తున్న‌తాజా చిత్రం శివ‌మ్. ఈ సినిమాలో రామ్ స‌ర‌స‌న రాశి ఖ‌న్నా న‌టించింది.ఈ చిత్రాన్ని నూత‌న ద‌ర్శ‌కుడు శ్రీనివాస్ రెడ్డి తెర‌కెక్కించారు.