'శ్రీమంతుడు' సైకిల్ ను విజేతకు అందించిన సూపర్ స్టార్ మహేష్

  • IndiaGlitz, [Wednesday,November 18 2015]

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా మైత్రి మూవీ మేకర్స్‌, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. పతాకాలపై కొరటాల శివ దర్శకత్వంలో నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌, సి.వి.మోహన్‌ (సివిఎం) సూపర్‌ డూపర్‌ హిట్‌ మూవీ 'శ్రీమంతుడు'. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో రిలీజ్‌ అయిన ఈ చిత్రం రికార్డు కలెక్షన్లతో బిగ్గెస్ట్‌ గ్రాసర్‌గా ఈ చిత్రం నిలిచిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో సూపర్‌స్టార్‌ మహేష్‌ ఉపయోగించిన సైకిల్‌కి సంబంధించి జరిగిన కాంటెస్ట్‌లో విజేతను ఇటీవల డ్రా ద్వారా మహేష్‌ ఎంపిక చేశారు. కరీంనగర్‌కు చెందిన జి.నాగేందర్‌రెడ్డి 'శ్రీమంతుడు' సైకిల్‌ విజేతగా నిలిచారు. విజేత జి.నాగేందర్‌రెడ్డికి సూపర్‌స్టార్‌ మహేష్‌ చేతుల మీదుగా 'శ్రీమంతుడు' సైకిల్‌ను ప్రదానం చేశారు.

More News

సర్దుకుపోతున్న కాజల్

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్..ప్రస్తుతం రెండు తెలుగు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.వాటిలో ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో మొదటిసారిగా జోడీకడుతున్న 'సర్దార్ గబ్బర్ సింగ్'కాగా..

బాలయ్య వందో సినిమా టైటిల్ ఇదే..

నందమూరి నట సింహాం బాలక్రిష్ణ ప్రస్తుతం 99వ చిత్రం డిక్టేటర్ లో నటిస్తున్నారు.ఈ చిత్రాన్ని శ్రీవాస్ తెరకెక్కిస్తున్నారు.

గీతా ఆర్ట్స్ లో రాజ్ తరుణ్...

ఉయ్యాలా జంపాల,సినిమా చూపిస్త మామ చిత్రాలతో వరుస విజయాలు సాధించిన రాజ్ తరుణ్ కుమారి 21ఎఫ్ చిత్రంతో హ్యాట్రిక్ సాధించడానికి వస్తున్నాడు.

'లోఫర్' ఆడియో రిలీజ్ డేట్...

'కంచె' తో నటుడిగా మెప్పించాడు మెగా హీరో వరుణ్ తేజ్.ఆ సినిమా తెచ్చిన గుర్తింపు వల్ల వరుణ్ నెక్ట్స్ ఫిల్మ్ 'లోఫర్ ' పై అందరి దృష్టి పడింది.

వర్మ పై ట్వీ ట్స్ గురించి రాజ్ తరుణ్ వివరణ....

ఉయ్యాల జంపాల చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన యువ కధానాయకుడు రాజ్ తరుణ్.ఉయ్యాల జంపాల తర్వాత సినిమా చూపిస్త మామ చిత్రంతో మరో విజయం సాధించిన రాజ్ తరుణ్ కుమారి 21 ఎఫ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.