మ‌హేష్ సినిమా వాయిదా ప‌డిందా?

  • IndiaGlitz, [Friday,November 24 2017]

ఇటీవ‌లే స్పైడ‌ర్ సినిమాతో ప‌ల‌క‌రించారు సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు. ప్ర‌స్తుతం ఆయ‌న కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న భ‌ర‌త్ అనే నేనులో న‌టిస్తున్నారు. శ్రీ‌మంతుడు వంటి ఘ‌న‌విజ‌యం త‌రువాత ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న‌ మూవీ ఇది. కాగా, ఈ సినిమా త‌రువాత త‌న త‌దుప‌రి చిత్రాన్ని వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్నారు మ‌హేష్‌.

జ‌న‌వ‌రిలో సెట్స్‌పైకి వెళ్ల‌నున్న ఈ సినిమా.. కొన్ని కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డింద‌ని తెలిసింది. భ‌ర‌త్ అనే నేను సినిమా విడుద‌లయ్యాకే.. ఈ సినిమాపై మ‌హేష్ దృష్టిపెట్టాల‌నుకుంటున్నార‌ని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. స్పైడ‌ర్ చిత్రం ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో.. భ‌ర‌త్ అనే నేను విష‌యంలో మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నార‌ట మ‌హేష్‌.

అందుకే.. వంశీ పైడిప‌ల్లి చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్‌కి మ‌రింత స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశ‌ముంద‌ని స‌మాచార‌మ్‌. కాగా, దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతంలో ఈ చిత్రానికి సంబంధించి ఇప్ప‌టికే పాట‌ల రికార్డింగ్ పూర్త‌య్యింది. ఈ సినిమాని అశ్వ‌నీద‌త్‌, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించ‌నున్నారు.

More News

బండ్ల గ‌ణేష్‌కి జైలు శిక్ష‌...

న‌టుడుగా ప‌నిచేసిన కొన్ని రోజుల త‌ర్వాత నిర్మాత‌గా మారి ఆంజ‌నేయులు, గ‌బ్బ‌ర్ సింగ్‌, బాద్‌షా, ఇద్ద‌ర‌మ్మాయిల‌తో వంటి సినిమాలు చేసిన నిర్మాత బండ్ల గ‌ణేష్‌. ఎన్టీఆర్‌తో బండ్ల గ‌ణేష్ చేసిన సినిమా 'టెంప‌ర్‌'.

సుధీర్‌బాబు - ఇంద్ర‌గంటి చిత్రం ప్రారంభం

మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో నాని హీరోగా శ్రీదేవి మూవీస్ ప‌తాకంపై శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ నిర్మించిన 'జెంటిల్‌మేన్‌' ఎంత పెద్ద విజ‌యాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. ఇప్పుడు ఆ ద‌ర్శ‌క నిర్మాత‌లు మ‌రోసారి క‌లిసి సినిమా చేస్తున్నారు. సుధీర్‌బాబు హీరోగా న‌టిస్తున్న ఈ తాజా చిత్రం పూజా కార్య‌క్ర‌మాలు హైద‌రాబాద్‌లో &

అందమైన ప్రేమకథ 'ఖాకి'

ఇప్పుడంటే వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్.. చేతిలో స్మార్ట్ ఫోన్లు వీడియో కాల్స్, ఐఎంఓలు.. అబ్బో రకరకాల యాప్స్.. కానీ రెండు దశాబ్దాల క్రితం ఎలా ఉండేది? ప్రేమికులు ఒకరినొకరు ఎలా చూసుకునేవారు? ప్రేమ ఎలా ప్రవర్ధమానమయ్యేది? ఇష్టాయిష్టాలను ఒకరికొకరు ఎలా వ్యక్తం చేసుకునేవారు?.. 'ఖాకి' సినిమా చూస్తే తెలుస్తుంది. కార్తి, రకుల్ ప్రీత్సింగĺ

'ప‌ద్మావ‌తి'కి భీమా

దీపికా ప‌దుకొనే టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం 'ప‌ద్మావ‌తి'. సంజ‌య్ లీలా బ‌న్సాలీ ద‌ర్శ‌కుడు. ఈ సినిమా ప్రారంభం అయిన‌ప్పటి నుండి వివాదాల బాట ప‌ట్టింది. సినిమా విడుద‌ల‌కు ద‌గ్గ‌ర‌య్యే కొద్ది దేశ వ్యాప్త ఆందోళ‌నలు జ‌రిగాయి.

'జవాన్' సెన్సార్ పూర్తి

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ ఫిర్జాదా జంటగా బివిఎస్ రవి దర్శకత్వం వ‌హించిన చిత్రం జ‌వాన్‌- ఇంటికొక్క‌డు.  ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు.. ఈరోజు 9 గంట‌ల‌కి ధియోట్రిక‌ల్ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు.