టీమ్‌కి మ‌హేశ్ బ‌హుమతి

  • IndiaGlitz, [Tuesday,April 10 2018]

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలోచేసిన సినిమా 'భ‌ర‌త్ అనే నేను'. మ‌హేశ్ ఇందులో ముఖ్య‌మంత్రి పాత్ర‌లో క‌న‌ప‌డుతుండ‌టం ఒక కార‌ణం... 'శ్రీమంతుడు' వంటి బ్లాక్ బ‌స్టర్ త‌ర్వాత మ‌హేశ్‌, కొరటాల శివ కాంబినేష‌న్‌లో వస్తోన్న సినిమా కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

ఏప్రిల్ 20న సినిమా విడుద‌ల‌వుతుంది. సినిమా ఫ‌లితంపై మ‌హేశ్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. సినిమా అవుట్‌పుట్ బాగా రావ‌డానికి కార‌ణ‌మైన డైరెక్ష‌న్ డిపార్ట్‌మెంట్‌లోని స‌భ్యుల‌కు ఐఫోన్ ఎక్స్‌ను ప్రెజంట్ చేశాడ‌ట మహేశ్‌. ఇంత‌కు ముందు శ్రీమంతుడు హిట్ అయిన త‌ర్వాత కొరటాల శివ ఖరీదైన కారును మ‌హేశ్ గిఫ్ట్‌గా ఇచ్చారు. 

More News

ర‌జ‌నీ చిత్రంలో మ‌రో బాలీవుడ్ విల‌న్‌?

సూపర్ స్టార్ రజనీ కాంత్, త‌మిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే.

ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో మ‌రో ముగ్గురు హీరోలు?

మహానటుడు ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర ఆధారంగా 'యన్.టి.ఆర్' తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ బ‌యోపిక్‌ను నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి సంయుక్తంగా  నిర్మిస్తున్నారు.

నితిన్‌కు మూడోసారి వ‌ర్క‌వుట్ కాలేదు?

యువ క‌థానాయ‌కుడు నితిన్‌కు క‌లిసొచ్చిన నెలల్లో ఏప్రిల్ నెల‌కు ప్ర‌త్యేక స్థాన‌ముంది. ఎందుకంటే.. గ‌తంలో ఇదే నెల‌లో నితిన్ హీరోగా న‌టించిన రెండు చిత్రాలు విడుద‌లై మంచి విజ‌యం సాధించాయి.

గోపీచంద్‌కు ఆ తేది మ‌రోసారి క‌లిసొస్తుందా?

యాక్షన్ చిత్రాల క‌థానాయ‌కుడు గోపీచంద్ న‌టిస్తున్న 25వ చిత్రం 'పంతం'. మెహరీన్ నాయిక‌. ఈ చిత్రంతో కె.చక్రవర్తి (చక్రి) దర్శకుడిగా పరిచయం కానున్నారు.

న‌రేష్ సినిమాలో పూర్ణ.. అయితే..?

సీమ ట‌పాకాయ్ అనే సినిమాలో అల్ల‌రి న‌రేశ్‌, పూర్ణ జ‌త‌గా న‌టించారు. ఇప్పుడు మ‌రోసారి అల్ల‌రి న‌రేశ్ సినిమాలో పూర్ణ న‌టించ‌నుంది.