మహేష్ తొలిసారి చేస్తున్నాడు...

  • IndiaGlitz, [Sunday,December 06 2015]

బ్ర‌హ్మోత్స‌వం' చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్న సూప‌ర్‌స్టార్ బ్ర‌హ్మోత్స‌వం త‌ర్వాత ఎ.ఆర్‌.ముర‌గ‌దాస్ సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నాడు. ఎన్‌.వి.ప్ర‌సాద్‌, ఠాగూర్ మ‌ధులు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ ఎవ‌ర‌నేది ఇంకా తెలియ‌డం లేదు. ఈ చిత్రానికి సంతోష్ శివ‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రంలో మ‌హేష్ డ్యూయెల్ రోల్ చేయ‌నున్నాడ‌ట‌. ఇప్ప‌టి వ‌ర‌కు నాని చిత్రంలో మాత్రం చివ‌రి ఐదు నిమిషాలు డ‌బుల్ చేసిన మ‌హేష్ ఈచిత్రంలో పూర్తిస్థాయి డ‌బుల్ రోల్ చేయ‌నుండ‌టం అభిమానుల‌కు సంతోషం క‌లిగిస్తుంద‌న‌డంలో సందేహం లేదు.

More News

దర్శకుడికి హీరోయిన్ నచ్చేలేదు...

నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతోన్న మలయాళ చిత్రం ‘ప్రేమమ్’రీమేక్ ‘మజ్ను’.

సందీప్ సినిమాలో పవన్ పాప..

అలియాస్ జానకి చిత్రంలో హీరోయిన్ గా నటించిన అనీషా అంబ్రోస్ తర్వాత 'గోపాల గోపాల'చిత్రంలో చిన్నపాత్ర లో మెరిసింది.

ఆ నిర్మాతల కన్ను వారిపై పడింది..

తొలి చిత్రం శ్రీమంతుడుతో వందకోట్ల కలెక్షన్స్ ను సాధించి బాక్సాఫీస్ రికార్డును సాధించిన మైత్రీ మూవీ మేకర్స్ తదుపరి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలోనే ఎన్టీఆర్ తో లాంచ్ చేశారు.

నిజ ఘటనలతో రామ్ సినిమా

సక్సెస్ కోసం అర్రులు చాస్తున్న హీరో రామ్ 'పండగచేస్కో','శివమ్ ' సినిమాల తర్వాత చేస్తున్న సినిమా 'నేను...శైజల'.

మహేష్ బ్యానర్లో పవన్ సినిమా..

సూపర్ స్టార్ మహేష్ బ్యానర్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడట.