'రంగ‌స్థ‌లం' ను అభినందించిన మహేశ్‌, రాజ‌మౌళి

  • IndiaGlitz, [Saturday,April 07 2018]

రామ్‌చ‌ర‌ణ్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం 'రంగ‌స్థ‌లం'. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం మార్చి 30న విడుద‌లైంది. ఈ సినిమాలో చిట్టిబాబు పాత్ర‌లో రామ్‌చ‌ర‌ణ్ న‌ట‌న అత్య‌ద్భుతంగా ఉంద‌ని సినిమా చూసిన వారంద‌రూ అప్రిసియేట్ చేస్తున్నారు.

ఇప్పుడు ఈ యూనిట్‌ను అప్రిసియేట్ చేసిన వారిలో సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌, ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి కూడా చేరారు. 'సుకుమార్ మాస్ట‌ర్ ఆఫ్ ఆర్ట్.. రామ్‌చ‌ర‌ణ్‌, స‌మంత కెరీర్‌లో బెస్ట్ పెర్ఫామెన్స్ చేశారు. మైత్రీ మూవీస్ సంస్థ మ‌రోసారి మంచి చిత్రాన్ని నిర్మించింది' అంటూ మహేశ్ అంటే.. 'చిట్టిబాబు పాత్ర‌ను సుకుమార్ రాసిన తీరు.. చ‌రణ్ న‌ట‌న చూసేందుకు ఓ ట్రీట్‌లా ఉంద‌'ని రాజ‌మౌళి త‌న అభిప్రాయాన్ని ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు.

More News

న‌టుడు రావు ర‌మేశ్ త‌ల్లి క‌న్నుమూత

ప్ర‌ముఖ దివంగ‌త న‌టుడు రావు రమేశ్ త‌ల్లి క‌మ‌ల‌కుమారి(77)ఈరోజు ఉద‌యం క‌న్నుమూశారు.

నాగార్జున - వర్మల 'ఆఫీసర్' టీజర్ రిలీజ్ డేట్

తెలుగు చలనచిత్ర చరిత్రలో 'శివ'కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. అటువంటి సంచలనాత్మక చిత్రాన్ని అందించిన కింగ్ నాగార్జున, సెన్సషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మల కలయికలో వస్తున్న చిత్రం 'ఆఫీసర్'.

సాయిధ‌ర‌మ్ తేజ్‌, ఎ.క‌రుణాక‌ర‌న్‌, కాంబినేష‌న్‌లో ల‌వ్‌స్టోరీగా రూపొందుతోంది - నిర్మాత కె.ఎస్‌.రామారావు

సుప్రీమ్ హీరో సాయిధ‌ర్ తేజ్ హీరోగా క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ బ్యాన‌ర్ ప్రొడ‌క్ష‌న్ నెం.45గా ఎ.క‌రుణాక‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో

ప‌బ్లిక్ మ‌ధ్య‌లో కూర్చోని సినిమా చూడ‌టం చాలా హ్యాపీగా ఉంది - 'ఇంత‌లో ఎన్నెన్ని వింత‌లో' చిత్ర యూనిట్‌!!

హ‌రి హ‌ర చ‌ల‌న చిత్ర ప‌తాకంపై  నందు, సౌమ్య  వేణుగోపాల్, పూజారామ‌చంద్ర‌న్ , గ‌గ‌న్ విహారీ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం 'ఇంత‌లో ఎన్నెన్ని వింత‌లో'.

​'సూప‌ర్ స్కెచ్' సినిమా ఘ‌న‌విజ‌యం సాధించాలి - త‌ల‌సాని శ్రీనివాస‌యాద‌వ్‌

"ప్ర‌తిభావంతులైన తెలుగు ఆర్టిస్టులు, విదేశీ ఆర్టిస్టుల‌తో మంచి ప్ర‌యోగంగా రూపొందించిన 'సూప‌ర్ స్కెచ్‌' ఘ‌న విజ‌యం సాధించాలి.