లక్కీ హీరోయిన్ తో రామ్

  • IndiaGlitz, [Tuesday,November 21 2017]

చాలా గ్యాప్ త‌ర్వాత రామ్‌కు స‌క్సెస్‌ను అందించిన చిత్రం 'నేను శైల‌జ‌'. ఈ సినిమాలో రామ్ స‌ర‌స‌న శైల‌జ‌గా న‌టించి మెప్పించింది హీరోయిన్ కీర్తి సురేష్‌. ఈ అమ్మ‌డు ఇప్పుడు బిజీ హీరోయిన్‌గా మారింది. ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో సినిమా చేస్తుందంటే అర్థం చేసుకోవ‌చ్చు.

తెలుగు, త‌మిళంలో బిజీగా ఉన్న కీర్తి సురేష్ ఇప్పుడు మ‌రోసారి రామ్‌తో న‌టించ‌బోతుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. రామ్ హీరోగా త్రినాథరావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నుంద‌ని, దీన్ని దిల్‌రాజు నిర్మిస్తాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ ప‌క్క‌న కీర్తిసురేష్ న‌టించ‌నుంద‌ట‌. ఈ సినిమాకు ప్ర‌స‌న్న‌కుమార్ మాట‌లు రాస్తున్నాడ‌ట.

More News

30 కోట్ల గరుడవేగ

జ్యో స్టార్ ఎంటర్ ప్రైజెస్ బ్యానర్పై డా.రాజశేఖర్ హీరోగా నటించిన చిత్రం `పిఎస్వి గరుడవేగ 126.18ఎం`. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ నవంబర్ 3న విడుదలైంది.

నారా రోహిత్ గెస్ట్ రోల్....

విభిన్నమైన కథలను ఎంచుకుని సినిమాలు చేసే యువ హీరోల్లో నారా రోహిత్ ఒకరు. ప్రస్తుతం నారా రోహిత్ తన స్వీయ నిర్మాణం సంస్థలో `నీది నాది ఒకే కథ` అనే సినిమాను నిర్మిస్తున్నాడట.

'పద్మావతి'కి రెండు రాష్ట్రాల్లో చుక్కెదురు...

ఈ మధ్య కాలంలో ఎక్కువ వివాదాల్లో కూరుకున్న చిత్రం `పద్మావతి`. రాజస్థాన్ మహారాణి పద్మావతి జీవితగాథను సంజయల్ లీలా బన్సాలీ అదే పేరుతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. టైటిల్ పాత్రలో దీపికా పదుకొనే నటిస్తుంటే..చిత్తోర్గఢ్ రాజు రతన్సింగ్పాత్రలో షాహిద్ కపూర్, అల్లా ఉద్దీన్ఖిల్జీ పాత్రలో రణ్ వీర్సింగ్ నటిస్తున్నారు.

నేను డబుల్ మెచ్యూరిటీతో చేస్తున్న సినిమా ఇది - నాగార్జున

"శివ, అంతం, గోవింద గోవింద" వంటి సెన్సేషనల్ హిట్స్ అనంతరం రాంగోపాల్ వర్మ-అక్కినేని నాగార్జునల క్రేజీ కాంబినేషన్ లో దాదాపు 28 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత రూపొందుతున్న చిత్ర ప్రారంభోత్సవం నేడు (నవంబర్ 20) అన్నపూర్ణ స్టూడియోస్ లో అత్యంత ఘనంగా రాంగోపాల్ వర్మ శిష్యగణం, నాగార్జున మిత్ర బృందం సమక్షంలో జరిగింది.

సీట్ ఎడ్జ్ థ్రిల్లర్గా ప్రశంసలందుకుంటున్న 'ఖాకి'

పోలీస్ చిత్రాలకు ప్రేక్షకుల్లో ఆదరణ ఎప్పటికీ ఉంటుంది. ముఖ్యంగా విభిన్నమైన పోలీస్ కథనాలకు ప్రజలు నీరాజనం పడుతూనే ఉంటారనడానికి రీసెంట్గా విడుదలైన 'ఖాకి' చిత్రం.